తెలంగాణ

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సనత్‌ నగర్‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్‌ వర్క్‌ ఇండస్ట్రీతో షాట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్‌ …

ముఖ్యమంత్రితో కేంద్రమంత్రి సర్వే భేటీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు.

కేపీహెచ్‌బీలో దొంగలు బీభత్సం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్‌ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. …

బషీర్‌బాగ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరం నడిబొడ్డు బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి ప్రమాదం సంభవించింది. పాత గాంధీ మెడికల్‌ కాలేజీ భవనం ఎదురుగా ఉన్న ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి …

అగ్నిప్రమాదంలో 35 ద్విచక్రవాహనాలు దగ్ధం

హైదరాబాద్‌ : నగరంలోని లిబర్టీ చౌరస్తాలో ఓ విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పైగా ప్లాజా ముందు ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ సహా …

కూకట్‌పల్లిలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ మూడో ఫేజ్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టి గొంతుకోసి …

కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్న కడియం శ్రీహరి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీని వీడిన ఆపార్టీ నేత కడియం శ్రీహరి కాసేపట్లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే ఆయన తెలంగాణ భవన్‌లో ఉద్యమపార్టీ అధినేత …

హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌పై అధికారుల దాడుల

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని హోంటౌన్‌ షాపింగ్‌ మాల్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు …

రఘనందన్‌కు పార్టీలో అన్ని పదువులు కల్పించాం: తెరాస

హైదరాబాద్‌ : తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌కు పార్టీలో అంచెలంచెలుగా అన్ని పదవులు కల్పించామని తెరాస మెదక్‌ జిల్లా ఇన్‌ఛార్జి రాజయ్య అన్నారు. పార్టీ తరపున …