తెలంగాణ
146 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు
నల్గొండ : బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
ప్రైవేటు బస్సుకు నిప్పు
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
ప్రైవేటు బస్సుకు నిప్పు
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు