తెలంగాణ

రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌: తెదేపా పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దేవీప్రసాద్‌ పాండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే …

కళంకిత మంత్రులను వెనకేసుకురావడం తగదు: వీహెచ్‌

హైదరాబాద్‌: అంబర్‌పేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు సీఎం జోక్యం చోసుకోవాలని లేకపోతే …

పుస్తకావిష్కరణ అడ్డుకున్నవారిని అరెస్టు చేయండి

సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో విశాలాంధ్ర మహాసభ ఫిర్యాదు హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ నిర్వాహకులు సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు …

గోదావరి వంతెనపై స్తంభించిన ట్రాఫిక్‌

భద్రాచలం: శ్రీసీతారామ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచల క్షేత్రానికి తరలించ్చారు. దీంతో గోదావరి వంతెనపై ట్రాఫిక్‌ స్తంభించింది. మరోవైపు రామాలయంలో ఏర్పాట్లు చేయడంలో …

మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

వరంగల్‌: ప్రజాప్రతిఘటన సానుభూతి పరుడుని వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.9లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరుడైన దామోదర్‌ …

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రాద్రి రాముని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో మంచినీటి సరఫరా, మినీ స్టేడియం సహాపలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. సీఎం వెంట …

శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ధూల్‌పేట్‌లోని మహాకాశేశ్వరి మందిరం నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాంకోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు అశేష భ్తజనంతో ఈ యాత్ర జరగనుంది. …

అల్పాహారం తిని 9మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనారు

కరీంనగర్‌: కాల్వశ్రీరాంపూర్‌లోని కస్తుర్బా గాంధీ వసతిగృహంలో అల్పాహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: కొందుర్గ్‌ మండలం పీర్జాపూర్‌లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు …

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,300, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …