తెలంగాణ

వేడుకగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ భద్రాచల క్షేత్రంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య అభిజిత్‌ లగ్నాన సీతారాములవారికి వేదపండితులు …

అభిజిత్‌ లగ్నాన మాంగల్యధారణ

భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భద్రాద్రిలో అంగరంగవైభవంగా జరుగుతోంది. వేలాది భక్తుల మధ్య అభిజిత్‌ లగ్నాన వేద పండితులు సీతారాములకు మాంగల్యధారణ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

భద్రాచలం: జగదభిరాముని కల్యాణమహోత్సవం భద్రాద్రిలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీసీతారాములకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువస్త్రాలు , తలంబ్రాలను సమర్పించారు. ఆయన వెంట మంత్రులు సి.రామచంద్రయ్య …

పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన …

ఛాతినొప్పి రావడంతో ఖైదీ మృతి

కాప్రా: హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీని ఆసుపత్రిని తరలిస్తుండగా మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్‌ కె.ఎల్‌, శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పరిగికి చెందిన మంగళ కిష్టయ్య …

రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన శ్రీరామనవమి వేడులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడులు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి ఆయయంలోని మిథిలా స్టేడియంలో …

రంటచింతల, ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెంటచింతల, ఒంగోలులో అత్యధికంగా 45, బాపట్ల, నెల్లూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కావాలి, తిరుపతి, గంటూరులో 43, విజయవాడ, నందిగామ, …

మంచినీటి సమస్యపై వైఎస్‌ఆర్‌ సీపీ ఫిర్యాదు

హైదరాబాద్‌్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని మంచినీటి సమస్యపై హెచ్‌ఆర్సీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంచినీటి సమస్యపై సీఎం ఒక్క సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు …

నిరాశలో కమ్యూనిస్టులు: గండ్ర

హైదరాబాద్‌, జనంసాక్షి: నిరాశ, నిస్ప్రహలతో కమ్యూనిస్టు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అమ్మహస్తం పథకంపై రాఘవులు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోందన్నారు. …

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల …