తెలంగాణ

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట

ఢీల్లీ, జనంసాక్షి: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యుర్థుల ఫలితాలను …

‘తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే వారి పని’

హైదరాబాద్‌, జనంసాక్షి: విజయవాడ కాంగ్రెస్‌ లగడపాటి రాజ్‌ గోపాల్‌, మంత్రి టీజీ వెంకటేష్‌, పరకాల ప్రభాకర్‌ పై ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టడం …

అనుమానాస్పద స్థితిలో ఖైదీ మృతి

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో శివమణి అనే ఖేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు గురువారం జైలు ఎదుట ఆందోళనకు …

ఇంకా దొరకని శ్రియ ఆచూకీ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న …

మక్కామసీదు కేసులో ఎస్‌ఐఏకు ఊరట

హైదరాబాద్‌,జనంసాక్షి: మక్కామసీదు బాంబు పేలుళ్లలో కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన లోకేంద్రశర్మ, దేవేంద్రగుప్తాలకు గతంలో నాంపల్లి …

తెలంగాణవాదుల నిర్బంధం

మహబుబ్‌నగర్‌: కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర నేపథ్యంలో మానవపాడు, శాంతినగర్‌, ఒడ్డెపల్లిలో తెలంగాణ వాదులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు నిర్భంధించారు. డీసీసీ ఆధ్దర్యంలో మంత్రి డీకే …

ఇంకా దొరకని శ్రియ ఆచూకి

మహబుబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్న నాగరాజు-రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు …

వలసలకు డెడ్‌లైన్‌ వాస్తవమే: ఈటెల

హైదరాబాద్‌: వలసలకు డెడ్‌లైన్‌ పెట్టింది వాస్తవమేనని టీఆర్‌ఎస్‌ నేత ఈటల రాజేందర్‌ అంగీకరించారు. గడువులోపు వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వలసలపై తొందరపడబోమన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం …

సింగరేణికి బయ్యారం గనులివ్వాలి: కవిత

హైదరాబాద్‌: బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే సహించమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సింగరేణికి బయ్యారం గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం …

టీడీపీ విప్‌ జారీ చేయలేదు: కొడాలి నాని

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్‌ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్‌ నాదెండ్ల …