తెలంగాణ

విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం …

తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ …

జలయజ్ఞం పేర బడా కాంట్రాక్టర్లు

రాష్ట్ర ఖాజానాను దోచేస్తున్నరు : ఈటెల హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): కాంట్రాక్ట్‌ విధానంలో ప్రవేశపెట్టిన ఈపీసీ విధానం వల్ల బడా కాంట్రాక్టర్‌లకు అనుకూలంగా మారిందని, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని …

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. …

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించిన టీఆర్‌ఎస్‌-కేటీఆర్‌ అరెస్ట్‌

హైద్రాబాద్‌: రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ముట్టడించింది. టీఆర్‌ఎస్‌ నేత కెటీఆర్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు రైతులకు విద్యుత్‌ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని …

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ …

తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల …

సీమాంధ్ర సీఎం కాబట్టే

తెలంగాణ ‘జైపాల్‌’ను విమర్శిస్తున్నారు ఎంపీలు పొన్నం, వివేక్‌ ఆగ్రహం హైద్రాబాద్‌,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్‌ కేటాయించడంలో పట్టించుకోవడం …

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం …

మిద్దె రాములు ఒగ్గుకధకు జాతీయ పురస్కరం

ఆకాశవాణి డాక్యుమెంటరీ తో గుర్తింపు హైదరాబాద్‌: మిద్దె రాములు ఒగ్గుకథ పై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం రూపొందిచిన ‘ఎల్లమ్మ కొడుకు రాములు’ డాక్యుమెంటరీకి జాతీమ పురస్కారం లభించింది. …