తెలంగాణ

హౖదరాబాద్‌ చేరుకున్న శరద్‌ పవార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శరద్‌ పవార్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. జొన్నగింజల పరిశోధనాలయంలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ …

ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో కోల్పోయి ఒకరి మృతి

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని బోర్‌రామ్‌ గ్రామంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి బెల్ల గంగాధర్‌ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, …

వర్షాలు భారీగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో భారీ వర్షానకి పంటలు దెబ్బతిన్నాయి. పాలకొండలో ఉరుములతో కూడిన …

భద్రాచలం చేరుకున్న గవర్నర్‌

ఖమ్మం: గవర్నర్‌ నరసింహన్‌ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే …

27న ‘అక్రిడిటేషన్‌’పై సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, డీన్స్‌, ఇతర అధికారులతో ఉన్నత విద్యామండలి ఈ నెల 27న ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలన్నీ …

గిరిజన అమర వీరులకు నివాళి

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజన అమర వీరులకు తుడుముదెబ్బ ప్రతినిధులు నివాళులు అర్పించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో పోలీసు ఆంక్షలు …

కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

అక్కడక్కడా వానలు హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా కోస్తాంధ్రలో క్యుములో నింబస్‌ మేఘాలు చురుగ్గా …

తిరుపతి సహా పలుచోట్ల భారీగా కూరిసిన వర్షం

హైదరాబాద్‌: శుక్రవారం సాయంత్రం తిరుపతి , శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతిలో ఉరుములతో కూడిన జల్లులు పడగా, శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు …

శంషాబాద్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం

హైదరాబాద్‌: నగర శివారులోని శంషాబాద్‌ మండలం శ్రీరామనగరం దివ్యసాకేతం వద్ద సీతారాముల కల్యాణవేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఈ వేడుకలు జరిగాయి. …

జేపీసీ నివేదిక పూర్తికాలేదు: సిబాల్‌

న్యూఢీల్లీ: 2జి కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఇంకా పూర్తిలేదని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ అన్నారు. ప్రస్తుతం వెలువడింది ముసాయిదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. …