తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,500 లు కాగా , 22 …

రైళ్లు అగే స్టేషన్ల పెంపు

సికింద్రాబాద్‌ : ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు కొత్తగా వివిధ స్టేషన్లలో హాల్ట్‌ సదుపాయాన్ని తక్షణ వర్తింపుతో కల్పించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీఆర్వో …

అత్తను చంపిన అల్లుడికి జీవితఖైదు, జరిమాన

మహబూబ్‌నగర్‌ (న్యాయవిభాగం), కోస్లి మండలం పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఏడాది క్రితం అత్తను చంపినఅల్లుడు మోట్కరి రాములు జీవిత ఖైదు, రూ. 15వేలు జరిమాన విధిస్తూనాలుగవ అదనపు జిల్లా …

పోస్టాఫీసుల్లో.. గోల్డ్‌ కాయిన్స్‌పై రాయితీ

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 13న పోస్టాఫీసుల్లో బంగారు కాయిన్లు చేసే వినియోగదారులకు 7.5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఏపీ సర్కిల్‌ చీఫ్‌ …

తెలుగు గొప్పతనాన్ని చాటేందుకే

ధ్వన్యనుకరణ మహోత్సవాలు హైదరాబాద్‌ : విద్యార్థుల్లో కళాభివృద్ధిని పెంపొందించేలా ప్రభుత్వం సాంస్కృతిక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి …

మహాసేన్‌ తుపాను

ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లోనూ ఈరోజు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం …

రాష్ట్రంలో భానుడి భగభగ

హైదరాబాద్‌, జనంసాక్షి: భానుడి ప్రతాపానికి రాష్ట్రం ఎండలో మండిపోతోంది. ఖమ్మం జిల్లా మణుగూరు ఓపేన్‌ కాస్ట్‌లో ఇవాళ అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్‌, రామగుండంలో …

నగలకోసం మహిళ హత్య

వరంగల్‌, జనంసాక్షి: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించి, ఆమెను …

మ్యాన్‌హోల్‌తో ఇద్దరు కార్మికుత గల్లంతు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాదాపూర్‌లోని మ్యాన్‌హోల్‌ దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి …