తెలంగాణ

ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతు

ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి …

మాదకద్రవ్యలు సేవించి యువతి వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: బంజారాహిల్స్‌లో ముంబయికి చెందిన అయేషా అనే యువతి మాదకద్రవ్యాలు సేవించి వీరంగం సృష్టించింది. రోడ్డుపైన వెళుతున్న జనంపైకి రాళ్లు విసిరి నానా హంగామా  చేసింది. …

ప్రేమ జంట ఆత్మహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని బెల్లంపల్లి మండలం కన్నాల వద్ద గుర్తు తెలియని యువతి, యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికల సమాచారం మేరకు ఘటనా స్థలానికి …

సాగర్‌ హైవేపై విషాదం: బాలిక మృతి

రంగారెడ్డి,  జనంసాక్షి: జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని సాగర్‌ హైవేపై విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న తల్లీకూతుళ్లపైకి డీసీఎం వ్యాను దూసుకెళ్లింది. ఈ …

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని అమన్‌గల్‌ మండలం కర్కల్‌పహాడ్‌లో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు …

మే 31న డైట్‌ సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ ‘డీఎడ్‌ 2013’ నోటిఫికేషన్‌ జారీ అయింది. 2013-15 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు మే 31న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డైట్‌ …

నేటి నుంచి ఆదివాసీల సాంస్కృతిక సమ్మేళనం

ఖమ్మం.జనంసాక్షి:  ఖమ్మం జిల్లా చింతూరులో బుధవారం నుంచి ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌, ఎడిశా రాష్ట్రాలకు చెందిన …

బంద్‌ తర్వాత … బస్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ : విపక్షాల రాష్ట్ర బంద్‌ అనంతరం మంగళవారం సాయంత్రం ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి జిల్లాలకుఏ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. మహత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ జూబిలీ బస్‌ …

మండుతున్న ఎండలు : రాయలసీమలో 43 డిగ్రీల

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. రాయలసీమలో …

వడదెబ్బతో ఉపాధిహామి కూలీ మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్‌ మండలం ఇసన్నపల్లిలో …