తెలంగాణ

నగరంలో భాజపా మహార్యాలీ

హైదరాబాద్‌ : యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా నగరంలో భాజపా మహార్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాన్‌రోడ్స్‌ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ …

గద్వాలలో బంగారం చోరి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి:జిల్లాలోని గద్వాలలో ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారం కిలో వెండి, రూ. 3.40 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. …

గ్యాస్‌ వెల్టింగ్‌ షాప్‌లో భారీ పేలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: భైంసాలోని నిర్మల్‌ కూడలి వద్ద గ్యాస్‌ వెల్డింగ్‌ షాప్‌లో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్‌ షార్ట్ట్‌ సర్య్కూట్‌తోనే పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం …

దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : ‘నీట్‌ (నేషన్‌ల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెస్స్‌) పరీక్ష దేశవ్యాప్తంగా కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, …

పీవీ సింధును అభినందించిన సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను గెలుచుకున్న భారత రైజింగ్‌ స్టార్‌ పీవీ సింధును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. సింధు తల్లిదండ్రులు కూడా హర్షం …

చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాను జారీ చేశారు. విద్యుత్‌ పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం …

రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు …

ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల జీతంతో కలిసి …

సీఎం ఢిల్లీ పర్యటన సాధారనమే:శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన …

గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్‌ …