తెలంగాణ

జగన్‌కు కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌; చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్ష్యుడు,ఎంపి జగన్మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఈ రోజు కలిసారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ …

ప్రజలతో స్నేహంగా మెలిగేందుకే డయల్‌ 100: డీజీపీ

హైదరాబాద్‌, జనంసాక్షి : పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ దినేశ్‌రెడ్డి చెప్పారు. డీజీపీ కార్యాలయంలో దినేశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలతో …

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

బోనకల్‌, జనంసాక్షి : ఖమ్మం బోనకల్‌ మండలంలోని రావినూతల గ్రామంలో తాళ్లూరి రామకృష్ట అనే రైతు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పాషా రూ. 30వేల లంచం తీసుకుంటూ …

పబ్బులపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి : నగరంలో పబ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 17లోగా పబ్‌ లపై …

హైదరాబాద్‌ : బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ , జనంసాక్షి: నగరంలో బులియన్‌ ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ. 29,460, 10 గ్రాముల బంగారం ధర రూ. …

మిల్లులో అగ్ని ప్రమాదం

హుజూరాబాద్‌ గ్రామీణం (కరీంనగర్‌) , జనంసాక్షి: పట్టంలోని నవజీవన్‌ కర్ర మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రామాదంలో మిల్లులో ఉన్న యంత్రా లతో పాటు …

లారీ ఢీకొని ఐదుగురి మృతి

తిరుమలాయపాలెం , జనంసాక్షి: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం వద్ద శుక్రవారం  జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతిల్లో నలుగురు మహిళలు, ఒక …

తెదేపా నేతల అరెస్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: ప్రభుత్వం కళంకిత మంత్రులను తొలగించాలి తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఉదయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి నేతలు సీఎం క్యాంపు కార్యాలయ …

ఓయూలో పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాగాలాండ్‌కు చెందిన పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఓయూ …

మృతుచెందిన యువతి ఆచూకీ గండిపేట వద్ద లభ్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: గండిపేట వద్ద మృతిచెందిన యువతి ఆచూకీ లభ్యమైంది. మృతురాలు మాసబ్‌ ట్యాంక్‌కు చెందిన సానియాగా పోలీసులు గుర్తించారు. ఫంక్షన్‌కి వెళ్తానంటూ ఇంటి నుంచి కారులో …