తెలంగాణ

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు కలిశారు. బయ్యారం గనులను విశాఖకు కేటాయింపు ఉత్తర్వులు రద్దు చేసేలా చొరవ తీసుకోవాలని గవర్నర్‌కు …

గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి కేసీఆర్‌ సాయం

హైదరాబాద్‌, గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థిక సాయం చేశారు. అక్కడ చిక్కుకున్న ఆరుగురి విడుదలకు ఓ సంస్థకు కేసీఆర్‌ రూ. 15 …

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు …

ఐపీఎల్‌ను నిషేధించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌ : బెట్టింగ్‌ , ఫిక్సింగ్‌ వూబిలో చిక్కుకున్న ఐపీఎల్‌ను తక్షణమే నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. దేశభక్తిని పెంపొందించాల్సిన క్రీడలు వ్యాపార …

ఈనెల 29 నుంచి పాలీసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌: పాలీసెట్‌-2013లో అర్హత సాధించిన విద్యార్ధులకు ఈనెల 29 నుంచి వెబ్‌కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.

అనకాపల్లి ఇంచార్జి నియామకానికి కోర్‌ కమిటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జి నియామకానికి చంద్రబాబు 10 మంది సభులతో కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇంఛార్జిగా మాజీ …

క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దు

హైదరాబాద్‌, జనంసాక్షి: పవిత్రమైన క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఐపీఎల్‌ లీగ్‌ను రద్దు చేసి క్రికెట్‌లో పాత వ్యవస్థనే ఉంచాలని ఆయన …

టీ ఎంపీల సమావేశం 18కి వాయిదా

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ఈ నెల 18 కి వాయిదా పడింది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా …

అమీర్‌పేట వద్ద కారులో మంటలు

హైదరాబాద్‌: అమీర్‌పేట వద్ద రహదారిపై అకస్మాత్తుగా ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమవుతోంది.

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న …