తెలంగాణ

చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాను జారీ చేశారు. విద్యుత్‌ పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం …

రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు …

ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల జీతంతో కలిసి …

సీఎం ఢిల్లీ పర్యటన సాధారనమే:శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన …

గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్‌ …

భానుడి భగభగకు తెలంగాణ విలవిల

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని …

పులిచింతల నిర్వాసితుల పరిహారానికి కమిటీ ఏర్పటైన చెసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ …

ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది …

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు:వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్‌ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్‌ విభాగం అధికారులు శనివారం అదుపులోకి …

బాల్య వివాహాన్ని నిలిపివేసిన అధికారులు

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసిన సాంఘీక దురాచారాలను నిర్మూలించలేకపోతుంది. సాంఘీక దురాచారం బాల్యవివాహాన్ని జిల్లా అధికారులు అడ్డుకున్నారు. ఓ పదమూడేళ్ల బాలికకు చేస్తున్న …