తెలంగాణ

మళ్లీ బంగ్లాకు తిరిగొస్తా..

` ఆవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు హసీనా హామీ (జనంసాక్షి):బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మళ్లీ దేశానికి తిరిగి రానున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా …

రేపటి నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ‘స్లాట్‌ బుకింగ్‌’

` తొలుత ప్రయోగాత్మకంగా 22 ఆఫీసుల్లో పరిశీలన ` ఈ విధానం ద్వారా కేవలం 10 – 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తి ` మంత్రి పొంగులేటి …

పోలవరం ముప్పు తేల్చండి

` హైదరాబాద్‌లో ప్రాజెక్టు అథారిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ ` ప్రాజెక్టువల్ల రాష్ట్రంపై ఏర్పడే ప్రభావంపై స్పష్టత రావాలన్న తెలంగాణ అధికారులు ` బ్యాక్‌వాటర్‌ లెవెల్స్‌పై …

కామరెడ్డిలో కల్తీ కల్లు కలకలం..

` 69కి చేరిన బాధితులు.. 13 మంది పరిస్థితి విషమం కామారెడ్డి(జనంసాక్షి):తెలంగాణ కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది.. బీర్కూర్‌, నసుర్లబాద్‌ మండలాల్లో 69 మంది …

పొంచిఉన్న పెనుముప్పు

` ప్రపంచానికి మరో మహమ్మారి అనివార్యం ` డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఉద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అది అనివార్యమని ప్రపంచ …

మహారాష్ట్రలో కార్చిచ్చులా క్యాన్సర్‌ బాధితులు

` హింగొలీ జిల్లాలో 13,500 మహిళల్లో వ్యాధి అనుమానిత లక్షణాలు..! ముంబై(జనంసాక్షి):క్యాన్సర్‌ కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు మహారాష్ట్రలో నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయం వెలుగుచూసింది.‘సంజీవని అభియాన్‌’ …

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేల్లుళ్ల దోషులకు ‘ఉరే సరి’

` ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు ` వారి అప్పీళ్లను తిరస్కరించిన ధర్మాసనం ` తీర్పుపై బాధితులు హర్షాతిరేకాలు ` పరారీలోనే ప్రధాన నిందితుడు రియాజ్‌ …

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే..

` భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భాజపా నేతలు తెలంగాణకు ఏం …

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

` మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ` ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ` ఎండీ సజ్జనార్‌, లేబర్‌ కమిషనర్‌కు జేఏసీ నేతలు …

నూతన ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలచేత సోమవారం మండలి చైర్మన్‌ గుత్తా …

తాజావార్తలు