తెలంగాణ

మంత్రి సురేఖపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

` నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తనపై …

ఓటెత్తిన పల్లెలు

` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్‌ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …

శభాష్‌ రెేవంత్‌

` గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై సీఎం రేవంత్‌ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక ` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి ` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా …

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేతల పిలుపు

          భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక గ్రామాల అభివృద్ధి …

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్

      నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా :  పైసా రాజశేఖర్

        బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న …

ఆ గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకే పోలింగ్…!

                చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): 8 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమే… ఓటు వేసి …

లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి

            నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి) రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం మరో 15 మందికి తీవ్ర …

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే మోరంచపల్లె సంపూర్ణ అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నరెడ్ల తిరుపతి రెడ్డి, పరకాల …

అయ్యప్ప ఆశీస్సులు అందరి మీద వుండాలి : ఉప్పల శ్రీనివాస్ గుప్త

              హైదరాబాద్ (జనంసాక్షి)అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద వుండాలి అని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య …