తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారుల ధర్నా

 పేదల సొంతింటి కలను నిజం చేసేలా సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇండ్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి …

హైదరాబాద్‌లో తెల్లవారుజామున భారీ వర్షం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని చాలా మంది ఇంకా నిద్రలో ఉన్న సమయంలో, సోమవారం తెల్లవారుజామున ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని అలుముకుంది. తెల్లవారుజామున 4:00 …

కె.టి.ఆర్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.కి ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రూ. 8,888 కోట్ల అమృత్ స్కీమ్ కాంట్రాక్ట్‌కు …

సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు సత్యనారాయణ రెడ్డి — సంతాప సభలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, (జనంసాక్షి) : సహకార సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ సహకార స్ఫూర్తిని కొనసాగించిన దార్శనీకుడు మాదాడి సత్యనారాయణ రెడ్డి అని మంథని సింగిల్ …

అక్టోబర్‌ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు

కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం …

సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ స‌ర్కార్

 సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని రేవంత్ స‌ర్కార్ బొగ్గుపాలు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను …

హైడ్రాకు ఫుల్‌పవర్స్‌

` పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలింపు ` అవసరమైన సిబ్బంది కోసం ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌ ` ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీ …

నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే కాళేశ్వరంలో సమస్య

` రీసెర్చ్‌ ఇంజినీర్లు హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్‌ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు.శుక్రవారం …

సింగరేణి కార్మికులకు తీపికబురు

` దసరా బోనస్‌గా.. రూ.796 కోట్లు ` ఒక్కొక్కరికి రూ.లక్షా 90వేల అందనున్న మొత్తం ` తొలిసారిగా ఒప్పంద కార్మికులకూ రూ.5 వేలు ` వివరాలు వెల్లడిరచిన …

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి ఊరట

న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన …