తెలంగాణ

దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ …

కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు

కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, …

తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు వరుస దాడులతో లంచావతారుల్లో భయం హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి …

ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లీయర్‌

హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం నియామకాన్ని అడ్డుకోలేమన్న సుప్రీం కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌14 (జనం సాక్షి): తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియరైంది. ఇప్పటికే …

హైదరాబాద్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ బృందం

శంషాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14  (జనం సాక్షి) : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకుంది. అమెరికా, …

వరలక్ష్మీవ్రతం ఆచరణ..సకల సంపదల హేతువు

తిరుమల,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : భారతీయ సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని పూర్తి …

నేడు సీతారామకు ప్రారంభోత్సవం

సిఎం చేతుల విూదుగా పైలాన్‌ ఆవిష్కరణ వైరాలో భారీ రైతు సభ..చివరిదశ రుణమాఫీకి నిధుల విడుదల భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : జిల్లాలో సీఎం రేవంత్‌ …

మరో వివాదంలో .. నేను పక్కా లోకల్‌

` కేసులకు భయపడను ` నాపై కేసును సీఎం దృష్టికి తీసుకెళ్తా ` ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మరోవైపు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై …

కారం మెతుకులపై రేవంత్‌ సర్కార్‌ కన్నెర్ర

మెనూ మెక్కిన ‘పందికొక్కులపై’ ఏసీబీ అస్త్రం స్వీట్లు, అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా స్వాహా రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోదక శాఖ దాడులు నాసిరకం పదార్థాలతో వంటకాలు చేస్తున్నట్టు నిర్ధారణ …

తెలంగాణలో హ్యుందాయ్‌ మెగా కారు టెస్ట్‌ సెంటర్‌

తెలంగాణకు తరలివస్తున్న పెట్టుబడులు ` హైదరాబాద్‌ లోని ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఆధునీకరణ ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో హెచ్‌ఎంఐఈ ప్రతినిధుల భేటి ` సియోల్‌లో ఎల్‌ఎస్‌ గ్రూప్‌ …