తెలంగాణ

మేడిగడ్డపై ఏంచేద్దాం?

` అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష ` హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ` నేటి ఎన్డీఎస్‌ఏ సమావేశం నేపథ్యంలో అధికారులకు సీఎం పలు సూచనలు ఢల్లీి(జనంసాక్షి): మేడిగడ్డ …

వరద బాధితులను ఆదుకుంటాం

` పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ` అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ …

భద్రాచలం వద్ద జరభద్రం

మరో మూడు రోజులు భారీ వర్షాలు ` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ` 43 అడుగులు దాటిన నీటిమట్టం ` జాతీయ రహదారిపైకి వరదనీరు.. ` …

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టరీ, …

దమ్మపేటలో పిడుగుపాటుకు ఇద్దరు సోదరులు మృతి

దమ్మ పేట జులై18 (జనంసాక్షి): దమ్మపేట మండలం,జమేదారు బంజర గ్రామంలో పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంజర గ్రామానికి చెందిన బొర్రా చందు (11),బొర్రా …

రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం

రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్‌ సర్కార్‌ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే …

హాస్టల్‌లో మేముండలేం.. గోడ దూకి 19 మంది విద్యార్థులు పరార్‌

అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్‌లో ఘటన| జనగామ రూరల్‌, జూలై 12: సీనియర్‌ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి …

కొత్తూరు వై జంక్షన్‌లో డీసీఎం.. రెండు లారీలు ఢీ.. బైకర్‌ మృతి

లారీ డ్రైవర్‌ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్‌ వద్ద ఓ డీసీఎం యూటర్న్‌ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో …

16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షసమావేశంనిర్వహించనున్నారు.ఈనెల 16న హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. …

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్, రూట్ ఇదే!

సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు ముంబైకి నడపాలని ప్రతిపాదనల్ని పంపించారు వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభించాలని …