ముఖ్యాంశాలు

ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు

న్యూఢిల్లీ :  డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక …

వైఎస్సార్‌ సీపీతో బీజేపీ కుమ్మక్కు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు చిన్న రాష్ట్రాలపై ఏపీలో ఓ మాట.. యూపీలో మరో సీమాంధ్రలో జై ఆంధ్ర ఎందుకంటలేరు తెలంగాణ ఓట్లు చీల్చేందుకే బరిలో బీజేపీపై …

రెండో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 4 : అక్రమాస్తుల కేసుల అరెస్టయి చంచల్‌గూడ జైల్‌లో ఉంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ …

ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా …

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి …

చిన్న పిల్లల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత – హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌

నెల్లూరు, మే 27 (జనంసాక్షి): రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న చిన్న పిల్లల హక్కులను కాపాడడం కోసం మీడియాతో పాటు అందరూ బాధ్యతాయుతమైన పాత్రను పోషించా ల్సి ఉందని …

తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని …

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు …