ముఖ్యాంశాలు

జనంసాక్షి సర్వేలో … పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

శ్రీగణనీయంగా చీలని తెలంగాణ ఓట్లు శ్రీమహబూబ్‌నగర్‌ పాచిక విఫలం శ్రీవిజ్ఞత ప్రదర్శించిన తెలంగాణవాదులు శ్రీపార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌కే ఓట్లు వరంగల్‌, జూన్‌ 12 (జనంసాక్షి) :  పరకాలలో తెలంగాణ …

అఫ్ఘనిస్తాన్‌లో భూపంకం – 100 మంది దుర్మరణం

అఫ్ఘనిస్తాన్‌లో భారీ  భూకంపం 100 మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం కాబుల్‌  : ఆఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలో మంగళవారం ఆరగంట వ్యవధిలో రెండు సార్లు తీవ్రంగా …

మోగనున్న బడి గంట..తెరుచుకోనున్న సరస్వతీ నిలయాలు

ఉచితాలతో వీరబాదుడు! హైదరాబాద్‌, జూన్‌ 11 : మరో 12 గంటల్లో బడి గంట మోగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల తలుపులు మంగళవారం ఉదయం …

ఉపపోలింగ్‌కు పకడ్బందీ చర్యలు : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 : ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు …

సమ్మోహపరిచిన మాండొలిన్‌ శ్రీనివాస్‌ వాద్యం

హైదరాబాద్‌, జూన్‌ 11 : మాండొలిన్‌వాద్యంపై యువ కళాకారుడు, పద్మశ్రీ శ్రీనివాస్‌ ప్రదర్శించిన కర్ణాకట సంగీత స్వరఝరి కళాప్రియులను అలరించింది. నాదప్రభ కల్చరల్‌  ఆధ్వర్యంలో  శనివారం సాయంత్రం …

ఏడోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టైటిల్‌ కైవసం చేసుకున్న నాదల్‌

రోలాండ్‌ గారోస్‌- ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్పెయిన్‌ ఆటగాడు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ కైవవసం చేసుకున్నాడు. నాదల్‌ టైటిల్‌ గెల్చుకోవడం దీనితో ఏడోసారి. …

ఇక తెలంగాణ మహాపోరు : కోదండరామ్‌

హైదరాబాద్‌- ఉప ఎన్నికల పోరు మంగళవారం జరిగే పోలింగ్‌తో ముగియనుండటంతో ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా పోరు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామని తెలంగాణ రాజకీయ …

‘ఖని’లో రౌడీషీటర్‌ కాల్చివేత – నాటు తుపాకీ, కత్తి స్వాధీనం

గోదావరిఖని, జూన్‌ 10, (జనం సాక్షి) : గోదావరిఖని కార్మిక నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిపిన ఎదురుకాల్పుల్లో కట్టెకోల సుధీర్‌(24) అనే రౌడీషీటర్‌ హతమయ్యాడు. మృతుని నుంచి …

మావోయిస్టుపార్టీ నేతల అరెస్టు ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

ఖానాపురం, జూన్‌ 10(జనంసాక్షి) : మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యురాలు కొండిపర్తి పద్మ ఆలియాస్‌ సీతక్కతో పాటు మరో ఆరుగురు మావోయిస్టు సభ్యులను అరెస్టు చేసి జిల్లా …

2014లో ఎన్డీయే గెలిస్తే తెలంగాణ ఇస్తాం షానవాజ్‌ హుస్సేన్‌

హైదరాబాద్‌, జూన్‌ 10 (జనంసాక్షి): బిజెపి వల్లే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ పునరుద్ఘాటించారు. పరకాల ఉప ఎన్నికల …