ముఖ్యాంశాలు

చెవి కమ్మల కోసం చిన్నారి హత్య

హైదరాబాద్‌ :  చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను …

9వ తేదీ వరుకు బదిలీ దరఖాస్తులు ఇవ్వాలి

ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా …

మీడియాలో ప్రచారానికి జగన్‌ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ :  అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు …

9న ఆశా కార్యకర్తల జిల్లా మహాసభ

అశ్వారావు పేట గ్రామీణం:ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, భవిష్యత్తు కార్యాచరన ప్రణాళిక కోసం జూన్‌ 9న ఖమ్మంలో ఆశా కార్యకర్తల జిల్లా మహాసభను …

జూన్‌ 6న చీకటి రోజు

ఇల్లెందు (సింగరేణి): సింగరేణి వ్యాప్తంగా జూన్‌ 6న కార్మికులంతా చీకటి రోజు (బ్లాక్‌డే)గా పాటించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు విజ్ఞప్తి …

కొండా సురేఖపై కేసు నమోదు

వరంగల్‌ :  పరకాల నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై బుధవారం కేసు నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ …

సీఎంతో మంత్రి ‘పొన్నాల’ భేటీ

హైదరాబాద్‌ :  రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు గురువారం హాజరుకానున్న నేపథ్యంలో పొన్నాల …

వేములవాడ ఎమ్మెల్యేపై స్పీకర్‌కు ‘పొన్నం’ ఫిర్యాదు

హైదరాబాద్‌ :  వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన …

ఢిల్లీలో రక్షణశాఖ కార్యదర్శి లియోన్‌ పానిట్ట ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో బెటి అయిన దృశ్యం

ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 11 మంది పోలీసుల లొంగుబాటు

న్యూఢిల్లీ :  డెహరాడూన్‌లో మూడేళ్ల కిందట ఎంబీఏ విద్యార్థి రణవీర్‌సింగ్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులైన 11 మంది పోలీసులు మంగళవారం ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు. ప్రత్యేక …