బిజినెస్

దేశాన్ని పాలిస్తున్నది మోదీ కాదు

– అద్వానీ వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాలి – విహెచ్‌ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): దేశంలో ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందంటూ బీజీపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వానీ చేసిన …

ఆసుపత్రిలో చేరాను విచారణకు రాలేను

– ఏసీబీకి సండ్ర లేఖ హైదరాబాద్‌,జూన్‌19(జనంసాక్షి): తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య …

ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుంది

– హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ – స్మార్ట్‌ సిటీ సదస్సుకు రండి – వెంకయ్యకు ఆహ్వానం – హడ్కో చైర్మన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటి న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి):ఓటు …

ఎమర్జెన్సీ చీకటి రోజులు మళ్లీ రావచ్చు

– భాజాపా సీనియర్‌ నేత అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ,జూన్‌18(జనంసాక్షి): బిజెపి సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ సంచలన వ్యాక్యలకు కేంద్ర బిందువయ్యారు. …

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌

ఛండీఘడ్‌,జూన్‌18(జనంసాక్షి):  భారీగా పంటనష్టపోవడంతో గతవారం పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాన్ని  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. గురువారం ఉదయమే రాహుల్‌ రైతు సూర్జిత్‌ …

బాబుకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీబీకి ఉంది

– దినేష్‌ రెడ్డి హైదరాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  స్పష్టమైన ఆధారాలుంటే ఏసీబీ ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చని మాజీ డీజీపీ, బీజేపీ నాయకుడు దినేష్‌ రెడ్డి చెప్పారు. అలాగే ఎపిలో సిట్‌ …

రెండు రాష్ట్రాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ నిజామాబాద్‌,జూన్‌18(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టి.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హావిూలను విస్మరించి పాలన …

మహిళలు కొంగు నడుముకు చుడితే స్వచ్ఛ భారత్‌

– బస్తీ సమస్యలపై కమిటీ – ప్రతి నెల మీటింగ్‌ – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): స్వచ్చ హైదరాబాద్‌కు మహిళలు బాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. …

విద్వేశాలు రెచ్చగొట్టేందుకే సెక్షన్‌-8

– హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): సెక్షన్‌-8 పేరుతో    హైదరాబాద్‌లో విద్వేశాలు రెచ్చగొట్టి,        అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీ జేఏసీ …

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

– సీమాంధ్రులకు సమస్యలు లేవు – థాంక్స్‌ టూ సీఎం కేసీఆర్‌ – సి.రామచంద్రయ్య హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): థాంక్స్‌ టూ తెలంగాణ సిఎం కెసిఆర్‌.. మేము ఎంతో భయపడ్డాం. …