బిజినెస్

ఆర్మీలో ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌ కోసం పోరాడుతాం : రాహుల్‌

న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : మాజీ సైనికులకు ఒకే ర్యాంక్‌, ఒకే పింఛన్‌ ఇచ్చే విషయంలో కేంద్రం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ …

అధికారాల హరింపుపై దిల్లీ అసెంబ్లీ అత్యవసర భేటీ

న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తో వివాదం నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు సీఎం కేజ్రీవాల్‌. ఈ నెల 26,27 …

తెదేపా అభ్యర్థిని ఓడించండి

చంద్రబాబుకు బుద్ధి చెప్పండి మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, మే 23(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలని ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి …

నిప్పుల వర్షం

భానుడి భగభగలు ఒక్క రోజులో వందమంది పైగా మృతి హైదరాబాద్‌,మే22(జనంసాక్షి): రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తోంది. ఎండ తీవ్రతకు జనం పిట్టల్లా రాలుతున్నారు. భానుడి భగభగలకు జనం …

అంబెద్కర్‌ రింగ్‌టోన్‌ పెట్టుకున్నడని దళిత యువకుని దారుణహత్య

షిరిడీ,మే22(జనంసాక్షి) : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు సంబంధించిన పాటను తన ఫోన్‌ రింగ్‌ టోన్‌గా పెట్టుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే …

ఢిల్లీపై కేంద్రం పెత్తనం : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయటాన్ని ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ఆయన శుక్రవారం …

నేడు సీంగా జయ ప్రమాణం

ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా గవర్నర్‌ రోశయ్యను కలిసిన జయ చెన్నై,మే22(జనంసాక్షి): తమిళనాడు సిఎంగా జయలలిత ఐదోమారు శనివారం ప్రమాణం చేయనున్నారు. ఆమె శాసనసభాపక్షనేతగా ఎన్నిక కాగా, …

గుర్జర్ల ఆందోళన

నిలిచిన 100 రైళ్లు రాజస్థాన్‌,మే22(జనంసాక్షి): ప్రభుత్వోద్యోగాల్లో తమకు వాటా కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. …

బస్సు చార్జీల పెంపు తప్పదు

: రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  బస్సు ఛార్జీలు పెంపు అనివార్యం కాబోతోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సూచనప్రాయయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచాల్సిన …

దివంగత రాజీవ్‌కు ఘననివాళి

  న్యూఢిల్లీ,మే21(జనంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ …