బిజినెస్

మైక్రోసాఫ్ట్‌ విస్తరణకు హైదరాబాద్‌ అనుకూలం

సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ న్యూయార్క్‌,మే19(జనంసాక్షి):  అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్‌ …

పెట్టుబడులతో భారత్‌కు రండి

పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ సియోల్‌, మే19(జనంసాక్షి) :  రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. …

నామీద కోపం రైతులపై ఎందుకు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అమేథి,మే19(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఉద్దేశ పూర్వకంగానే తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు …

తయారీ రంగానికి భారతే కేంద్రం

దక్షిణ కొరియా ప్రధానితో మోదీ కీలక ఒప్పందాలు సియోల్‌,మే18(జనంసాక్షి): భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వచ్చిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌ను ప్రపంచానికే తయారీ …

ప్రధాని ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతాం

..నిజామాబాద్‌ ఎంపీ కవిత కరీంనగర్‌,మే18(జనంసాక్షి): ప్రధాని ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరతామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కరీంనగర్‌  జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో …

మార్కెట్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులే

అషావలీ రూపొందించిన గెజిట్‌ ప్రామాణికం మున్సిపల్‌ దురాక్రమణను కట్టడి చేయండి వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ నేతలు కరీంనగర్‌, మే 18 (జనంసాక్షి)- అదాలత్‌ మసీద్‌ భూములు …

మోదీ ఏడాది పాలనకు జీరో మార్క్‌లు

రైతులంటే ఆయనకు నిర్లక్ష్యం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేఠీ, మే18(ఆర్‌ఎన్‌ఎ): మోదీ ఏడాది పాలనకు జాతి జీరో మార్కులేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. …

ప్రాణహిత-చేవెళ్ల పై ఆ పత్రికలవి అసత్య కథనాలు..

ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ …

హైదరాబాద్‌ అద్దంలా మెరవాలి

బస్తీబాటలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరం అద్దంలా మెరవాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా న్యూ అశోక్‌ …

మంగోలియాతో మనబంధం బలమైనది : ప్రధాని నరేంద్ర మోదీ

మంగోలియా, మే 17(జనంసాక్షి) : మంగోలియాతో భారత బంధం బలమైందని భారత ప్రధాని మోదీ అన్నారు. చైనా పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగోలియాకు …