బిజినెస్

భద్రాచలంలో ఘోర ప్రమాదం

బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పడిపోయిన బస్సు ఇద్దరు మృతి, 36 మందికి గాయాలు ఖమ్మం,మే21(జనంసాక్షి): భద్రాచలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న ఉన్న ఆర్టీసీ …

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు

  ఆరు స్థానాలకు ఏడు తప్పని పోటీ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసవత్తర పోటీకి దారితీస్తోంది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు …

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి …

తెలంగాణ భగభగ

నిజామాబాద్‌లో నిప్పులు అదిలాబాద్‌లో అగ్గి పిట్టల్లా రాలిపోతున్న జనాలు హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు రావడానికి …

రాహుల్‌కు అధ్యక్ష పగ్గాలు

ఇదే సరైన సమయం జైరాం రమేశ్‌ హైదరాబాద్ల్‌,మే20(జనంసాక్షి): ఎన్నికల హావిూల అమలులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం …

జయ ప్రమాణానికి ముహూర్తం

న్యాయ నిపుణుల సలహాలు ఈ నెల 22న ఎమ్మెల్యేలతో భేటీ చెన్నై,మే20(జనంసాక్షి): పురుచ్చి తళైవి జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారైంది. మే 23న …

కూర్చుని మాట్లాడుకోండి..హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూదిల్లీ,మే20(జనంసాక్షి): దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో చెలరేగిన వివాదం తారస్థాయికి చేరింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘాటుగా లేఖ …

ఆశీర్వదించు స్వామీ అంటే..

పెళ్లి కూతురు మెడలో తాళి కట్టబోయాడు భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి నిర్వాకం చెన్నై, మే20(జనంసాక్షి): బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యస్వామి పరధ్యానంలో ఉండి పచ్చని పెళ్లి పందిట్లో …

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

గరీబోళ్లకు ఇండ్లు కట్టిస్తామంటే గంత ఓర్వలేనితనమా? యూనివర్సిటీ భూములపై వెనక్కు తగ్గేదిలేదు..సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు కడుపు నిండేలా జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. …

తెలంగాణ వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదు

వాటి పరిష్కారానికి పోరాడుతాం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి అమరులకు నివాళులర్పిద్దాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే19(జనంసాక్షి) : రాష్ట్ర అవతరణ దినోత్సవం …