బిజినెస్

పదో తరగతి ఫలితాల్లో బాలికలదే హవా

హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో తొలి టెన్త్‌ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. …

అన్ని అంశాలు పరిశీలించాకే బీహార్‌ ఎన్నికలు : ఈసీ

న్యూఢిల్లీ , మే 17(జనంసాక్షి) : జాతీయ రాజకీయాల్లో బీజేపీ హవా, జనతాపరివార్‌ ఏర్పాటు తదితర పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్‌ …

చల్లని ముచ్చట

అండమాన్‌కు ఋతుపవనాలు హైదరాబాద్‌, మే 17(జనంసాక్షి) : నైరుతి రుతుపవనాలు శనివారం అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయి. ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, …

కలిసి కదిలితే జయం మనదే

ఇండో-చైనా బిజినెస్‌ ఫోరం సదస్సులో మోదీ బీజింగ్‌,మే16(జనంసాక్షి):   ఈ శతాబ్దం ఆసియాదేనని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.   కలిసి కదిలితే జయం మనదేననాన్నరు. ఆసియాలో …

అమెరికాలో కేటీఆర్‌ బిజీబిజీ

సిస్కో, జీఈ, సన్‌ మైక్రో సిస్టమ్స్‌లతో భేేటీ శాన్‌ జోస్‌  మే16(జనంసాక్షి): తన అమెరికా పర్యటనలో పర్యటిస్తున్న ఐటిశాఖ  మంత్రి కె.తారకరామారావు ప్రఖ్యాత నెట్‌ వర్కింగ్‌ కంపెనీ …

కేజ్రీవాల్‌ వర్సెస్‌ నజీబ్‌జంగ్‌

ఢిల్లీ మే16(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …

వెంకయ్య ఇంటి ముందు టీ లాయర్ల ఆందోళన

హౖెెదరాబాద్‌,మే16(జనంసాక్షి): తెలంగాణ అడ్వొకేట్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంటిని ముట్టడించారు. శనివారం న్యాయవాదులు బంజారాహిల్స్‌లోని మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ …

బుర్ఖాతో బడికి రావొద్దు

సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ నిర్వాకం లక్నో మే16(జనంసాక్షి): భారతదేశం సర్వసత్తాక ,లౌకిక ,గణతంత్రదేశం ఎవరి మతానుసారం వ్యవహరించే హక్కు ఉంది. మొన్నటి వరకు బొట్టు పెట్టుకుని బడికి …

సరిహద్దులపై చైనా-భారత్‌ కీలక భేటీ

పెట్టుబడులు, అరుణాచల్‌ ప్రదేశ్‌ వీసాల పంపిణీ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు బీజింగ్‌,మే15(జనంసాక్షి): రెండో రోజు చైనా పర్యటనలో భాగంగా భారత ప్రదాని నరేంద్రమోదీ శుక్రవారం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. …

మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌పై ఒప్పందం

స్నేహపూర్వక వ్యాపార నగరాల్లో మన రాజధాని బీజింగ్‌, మే15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో హైదరాబాద్‌ నగరానికి కూడా ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ చైనా …