బిజినెస్

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌15(జనంసాక్షి): సిమి ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపించాలని కోరుతూ ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 245 పాయింట్ల నష్టంతో 28,800 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 8,750 దగ్గర …

స్మగ్లర్లను కాపాడేందుకే కూలీల కాల్చివేత?

మృతుల్లో అధికులు నిరుపేదలు, దళితులు అన్ని పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు చట్టసభల్లో ఉంటే ఇంకొందరు గత పాలకులు ఉన్నతాధికారులు మొదలు చెక్‌పోస్టు సిబ్బంది వరకు అందరూ …

అకాల వర్షంతో అన్నదాత కుదేలు

సర్కారు ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు అపారనష్టాన్నే మిగిల్చాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీవాసులు తీవ్ర …

ఉగ్రవాదం అణ్వస్త్రం కంటే ప్రమాదం..ప్రధాని మోదీ

బెర్లిన్‌లో ప్రధాని మోదీ బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):  జర్మనీ పర్యటనలో ఉన్న  భారత ప్రధాని మోదీ.. భారత్‌ ఆర్థికంగా బలపడుతున్నదని, అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారు ఆలోచించుకోవాలని హితవుపలికారు.  మానవ …

తాడు తెంచేశారు

బానిసత్వం నుంచి విముక్తట తమిళనాట కొత్త ఉద్యమం చెన్నై,ఏప్రిల్‌14(జనంసాక్షి): తమిళనాడులో పెళ్లికి చిహ్నంగా భావించే తాళిబొట్టును మెడలోంచి తెంచిపారేశారు కొంత మంది వివాహితలు. అసలు తాళెందుకని కొత్త …

మాపై నిఘా ఎందుకు పెట్టారు

రహస్య నివేదిక వెల్లడించాలి మోదీతో నేతాజీ మనవడు బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి): విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని బెర్లిన్‌లో నేతాజీ ముని మనవడు సూర్యబోస్‌ కలిశారు. ఈ సందర్భంగా …

చత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

నలుగురు జవాన్లు మృతి, ఏడుగురికి గాయాలు రాయపూర్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి): ఛత్తీస్‌గడ్లో  మావోయిస్టులు మరోసరి పంజా విసిరారు. వరుసగా మూడోరోజు కూడా దాడికి తెగించి నలుగురు పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై సందీప్‌ శాండిల్య నేతృత్వంలో సిట్‌

సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి అసదుద్దీన్‌, ముస్లిం సంఘాల డిమాండ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జనంసాక్షి):  వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటుచేసింది. …

తెలంగాణ కొత్త డీజీపీగా ఏకే ఖాన్‌?

అనురాగ్‌ శర్మకు ఉద్వాసన! సూర్యాపేట కాల్పులు, తదనంతర పరిణామాలపై సర్కారు గుర్రు ప్రతిష్ట మసకబారటానికి డీజీపీ కారణమని భావిస్తున్న ప్రభుత్వం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13(జనంసాక్షి) : తెలంగాణ …