బిజినెస్

భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం

రైతు సన్నాహక ర్యాలీ ప్రతినిధులతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌18(జనంసాక్షి):  భూసేకరణ ఆర్జినెన్సుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని రైతుసంఘాల నేతలతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. …

తెలంగాణలోని పలు వర్సిటీలకు వీసీల నియామకం

హైదరాబాద్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన వర్సిటీ వీసీగా వీరారెడ్డి, కాకతీయ యూనివర్సిటీకి …

జమ్ముకశ్మీర్‌ ప్రజల ఆందోళనకు స్వామి సంఘీభావం

యాసిన్‌, స్వామిఅగ్నివేశ్‌ గృహ నిర్బంధం శ్రీనగర్‌్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు, వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ తోపాటు ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి …

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు

  జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి ప్రజలతో మమేకమవ్వండి కలెక్టర్లకు,ఎస్పీలకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కారుపై ప్రజలు …

ముగిసిన మోదీ విదేశీ పర్యటన

నేడు భారత్‌కు ప్రధాని న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 17(జనంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు …

అధికారికంగా ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం జరపండి

ఆదివాసీల డిమాండ్‌ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలంగాణ స్వరాష్ట్రంలో మొదటిసారి జరిగే ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో 34 ఏళ్ల క్రితం పోలీసు …

పంట నష్టంపై కేంద్రం సహాయం..కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని …

‘మా’ అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌

జయసుధపై 69 ఓట్ల ఆధిక్యం హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్కంఠకు తెరదించుతూ సినీ కళాకారుల సంఘం.. …

పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..సీఎం కేసీఆర్‌

మెదక్‌ జిల్లాలో ఫ్యాక్టరీ విస్తరణకు సీఎంతో ఎంఆర్‌ఎఫ్‌ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, సపరేటర్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన షాపూర్‌జీ పాలంజీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) …

భారత ఐటీ రంగంలో తెలంగాణది కీలకమైన ముందడుగు.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :  ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోయేలా చర్యలు చేపడుతున్న మంత్రి కేటీఆర్‌ ను, సీఎం కేసీఆర్‌ ను కేంద్ర ఐటీ …