బిజినెస్

‘మా’ అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్‌

జయసుధపై 69 ఓట్ల ఆధిక్యం హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్కంఠకు తెరదించుతూ సినీ కళాకారుల సంఘం.. …

పరిశ్రమల స్థాపనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..సీఎం కేసీఆర్‌

మెదక్‌ జిల్లాలో ఫ్యాక్టరీ విస్తరణకు సీఎంతో ఎంఆర్‌ఎఫ్‌ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, సపరేటర్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చిన షాపూర్‌జీ పాలంజీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) …

భారత ఐటీ రంగంలో తెలంగాణది కీలకమైన ముందడుగు.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :  ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోయేలా చర్యలు చేపడుతున్న మంత్రి కేటీఆర్‌ ను, సీఎం కేసీఆర్‌ ను కేంద్ర ఐటీ …

అభివృద్ధే సిసలైన మంత్రం

భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది కెనడాలో ప్రధాని నరేంద్ర మోదీ టొరంటో, ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  అభివృద్దే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.. …

అజ్ఞాతం వీడిన రాహుల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌16(జనంసాక్షి): గత రెండు నెలలుగా అజ్ఞాత జీవితం గడిపిన  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాలకు ముందురోజు ఫిబ్రవరి …

అగ్ని-3 క్షిపణి విజయవంతం

భువనేశ్వర్‌,ఏప్రిల్‌16(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అణ్వస్త్రం చేరింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలో గురువారం ఉదయం నిర్వహించిన అగ్ని-3 …

కాకుమానులో కుక్కలదాడిలో చిన్నారి మృతి

గుంటూరు,ఏప్రిల్‌15(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబమంతా …

భారత్‌కు ఐరాసలో శాస్వత సభ్యత్వం కల్పించాలి

భారత ప్రధాని మోదీ ఒట్టోవా, ఏప్రిల్‌ 15(జనంసాక్షి) : విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌, జర్మనీల్లో పర్యటన ముగించుకున్న ప్రదాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడా రాజధాని …

నల్గొండలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి : వెంకయ్యనాయుడు నల్గొండ,ఏప్రిల్‌15(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు …

ఏకమైన జనతా పరివార్‌

సమాజ్‌వాదీ జనతాగా  ఆవిర్భావం అధ్యక్షుడుగా ములాయం సింగ్‌ రాజ్యసభనేతగా శరద్‌ యాదవ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌15(జనంసాక్షి): దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడిపోయిన దళాలు మళ్లీ జనతాగా కుదురుకున్నాయి. …