బిజినెస్

వచ్చే వారం కరీంనగర్‌కు రాహుల్‌

-రైతు సందేశ్‌ యాత్రలో పాల్గొంటారు. న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి): వచ్చే వారంలో తెలంగాణలో రాహుల్‌ రైతు సందేశయాత్ర కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రారంభిస్తామని ఎంపీ వీహెచ్‌ చెప్పారు. …

ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్‌ మృతి

తిరుపతి,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి): ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్‌ జానకి వల్లభ పట్నాయక్‌(88) గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతిలోని రాష్టీయ్ర సాంస్కృతిక విద్యాపీఠం స్నాతకోత్సవంలో …

అమేధిలో ఘోరం

-బస్సు దగ్ధం -9 మంది మృతి లక్నో,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ లో  మంగళవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రాహుల్‌ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న  అమేథీ …

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌!

– ఏకగ్రీవ ఎన్నిక -ప్రకటనే తరువాయి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమే కానుంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన …

అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం

-ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జీవితం అందరికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రానికి …

పరిశ్రమల పెట్టుబడులకు తెలంగాణే అత్యుత్తమ రాష్ట్రం

– యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సభ్యులతో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):: అమెరికా పరిశ్రమ వర్గాల పెట్టుబడులకి తెలంగాణ అత్యుత్తమ , అకర్షనీయమైన గమ్యమని …

ఇది సూటు బూటు సర్కార్‌

-రైతు కూలీల బాధలు పట్టవు -కార్పోరేట్‌ల సేవకే పరిమితమయ్యారు -లోక్‌సభలో రాహుల్‌ ఘాటు విమర్శ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి): ‘విూది సూటు బూటు వేసుకున్న పెద్దమనుషుల ప్రభుత్వం. …

మంత్రి గిరిరాజ్‌ సోనియాకు క్షమాపణ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ …

వ్యాపార దృక్కోణంలో దేశాభివృద్ధి

మోదీ విదేశీ పర్యటనలో ఇదే సూక్తి బహుళజాతి కంపెనీల ముందు బొక్క బోర్లా స్వదేశీ విధానానికి స్వస్తి విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మోదీ …

శేషాచలం ఎన్‌కౌంటర్‌ బూటకం

చంద్రబాబుపై హత్యానేరం కేసు నమోదు చేయాలి నారాయణ డిమాండ్‌ తిరుపతి,ఏప్రిల్‌18(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బాటకమని, దీనికి బాధ్యుడైన ఏపీ సీఎం ఛంద్రబాబుపై …