బిజినెస్

మంత్రి గిరిరాజ్‌ సోనియాకు క్షమాపణ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ …

వ్యాపార దృక్కోణంలో దేశాభివృద్ధి

మోదీ విదేశీ పర్యటనలో ఇదే సూక్తి బహుళజాతి కంపెనీల ముందు బొక్క బోర్లా స్వదేశీ విధానానికి స్వస్తి విదేశీ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న మోదీ …

శేషాచలం ఎన్‌కౌంటర్‌ బూటకం

చంద్రబాబుపై హత్యానేరం కేసు నమోదు చేయాలి నారాయణ డిమాండ్‌ తిరుపతి,ఏప్రిల్‌18(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బాటకమని, దీనికి బాధ్యుడైన ఏపీ సీఎం ఛంద్రబాబుపై …

భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం

రైతు సన్నాహక ర్యాలీ ప్రతినిధులతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌18(జనంసాక్షి):  భూసేకరణ ఆర్జినెన్సుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని రైతుసంఘాల నేతలతో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. …

తెలంగాణలోని పలు వర్సిటీలకు వీసీల నియామకం

హైదరాబాద్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన వర్సిటీ వీసీగా వీరారెడ్డి, కాకతీయ యూనివర్సిటీకి …

జమ్ముకశ్మీర్‌ ప్రజల ఆందోళనకు స్వామి సంఘీభావం

యాసిన్‌, స్వామిఅగ్నివేశ్‌ గృహ నిర్బంధం శ్రీనగర్‌్‌,ఏప్రిల్‌18(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు, వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌ తోపాటు ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి …

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు

  జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి ప్రజలతో మమేకమవ్వండి కలెక్టర్లకు,ఎస్పీలకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కారుపై ప్రజలు …

ముగిసిన మోదీ విదేశీ పర్యటన

నేడు భారత్‌కు ప్రధాని న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 17(జనంసాక్షి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది రోజుల విదేశీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు …

అధికారికంగా ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవం జరపండి

ఆదివాసీల డిమాండ్‌ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): తెలంగాణ స్వరాష్ట్రంలో మొదటిసారి జరిగే ఇంద్రవెల్లి అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో 34 ఏళ్ల క్రితం పోలీసు …

పంట నష్టంపై కేంద్రం సహాయం..కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతాంగాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. రైతులకు పంట నష్టపరిహారం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని …