బిజినెస్

భూసేకరణ చట్టానికి వ్యతిరేక పోరు

జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంటు వరకు 22న దిల్లీలో ర్యాలీ.. కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): భూసేకరణ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీపార్టీ ఆందోళనకు సిద్దమైంది. ఈనెల 22న దిల్లీ …

పార్లమెంటరీ సెక్రటరీల అధికారాలపై త్వరలో స్పష్టత

10 నెలల పాలనపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): పార్లమెంటరీ సెక్రటరీల బాధ్యతలపై త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు పాలనపై మంత్రులు పట్టు …

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

బ్యాంకులు కరుణించవా? ప్రధాని మోదీ ఘాటైన వ్యాఖ్యలు ముంబై,ఏప్రిల్‌2(జనంసాక్షి): ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకులదే కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో …

ఇద్దరికే మంచి రోజులు

జలజాలం భారీ స్కాం 19న ఢిల్లీలో భారీ ర్యాలీ రాహుల్‌ పాల్గొంటారు.. దిగ్విజయ్‌ సింగ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): దేశంలో ఇద్దరికే మంచి రోజులు వచ్చాయని వారిద్దరు  ప్రధాని మోడీ, …

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

15నుంచి సమ్మెకు దిగుతాం సంస్థ ఎండీకి నోటీసులు హైదరాబాద్‌,ఏప్రిల్‌2(జనంసాక్షి): మళ్లీ ఆర్టీసీలో సమ్మె  సైరన్‌ మోగింది. ఆర్టీసీ  సమ్మెకు తమకు ఇష్టం లేదని కానీ యాజమాన్యం మొండి …

నేడు, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు

ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండురోజులు మూసివేసివుంచనున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌తోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లలో లావాదేవీలు పూర్తిగా …

ఎంట్రీ టాక్స్‌ రాష్ట్రాల పరిధిలోనిది

కేంద్రం జోక్యం సాధ్యంకాదు గోదావరిపై రెండో వంతెనకు మంత్రి గడ్కరీ శంకుస్థాపన హైదరాబాద్‌/ఖమ్మం,ఏప్రిల్‌1(జనంసాక్షి): రవాణా పన్నులకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్స్‌ రాష్ట్రాల పరిథిలోనిదని, ఈవిషయంలో కేంద్రం జోక్యం …

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌కు ఊరట

న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు… సీబీఐ జారీ చేసిన సమస్లపై …

హామీ పత్రాలిచ్చి వాహనాలు నడుపుకోండి

ట్రావెల్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి): ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది.  రవాణాపన్నుపై ప్రైవేటు ట్రావెల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు …

సోనియాపై మళ్లీ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ …