బిజినెస్

గవర్నర్‌తో సీఎం భేటీ

ఎంట్రీ ట్యాక్స్‌ పలు అంశాలపై స్పష్టత హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ తో రాజ్‌ భవన్‌ లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లగొండ జిల్లాలో …

వీరమరణం పొందారు

ధైర్యసాహసాలు ప్రదర్శించారు మృతుల కుటుంబాలను ఆదుకుంటాం అసాంఘిక శక్తులను సహించం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): సంఘ విద్రోహశక్తులను తుదముట్టించడంలో తెలంగాణ పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని తెలంగాణ …

పొగాకు లాబీకి తలొగ్గం

బీడీ, సిగరెట్‌ కట్టలపై డేంజర్‌ మార్క్‌ 65శాతం పెంపుకు ఆదేశం ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు,ఏప్రిల్‌4(జనంసాక్షి):పొగాకు లాబీకి  తలొగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేసిన్రు. బీడీ, సిగరెట్‌ …

ఉత్తర తెలంగాణకు మళ్లీ మావోయిస్టులు

కేకేడబ్ల్యు కమిటీ పునరుద్ధరణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హరిభూషణ్‌కు బాధ్యతలు విజయవంతంగా ప్లీనరీ అప్రమత్తమైన పోలీసులు వరంగల్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి):  తెలంగాణ ప్రాంతంలో  గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న …

వాటర్‌గ్రిడ్‌లో అవినీతి ధార

సొంత వ్యక్తికే టెండర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌4(జనంసాక్షి): తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ పదకంపై కాంగ్రెస్‌ ముప్పేట దాడి చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన …

రాజ్యాంగబద్దంగానే నిర్ణయాలు

రాజ్‌భవన్‌ వివరణ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): తనపై ఒక విూడియాలో వచ్చిన వార్తకథనాలపై గవర్నర్‌ నరసింహన్‌ తరపున రాజ్‌ భవన్‌ అదికారులు వివరణ ఇచ్చారు. గవర్నర్‌ కు ఉద్దేశాలు …

జీహెచ్‌ఎంసీ కైవసానికి సర్వశక్తులొడ్డాలి

మంత్రులతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని మేయర్‌ పదవి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులను కోరారు. పలువురు మంత్రులు, …

ఘర్‌వాపసీతో భాజపాకు చుక్కెదురు

తగ్గుతున్న మోదీ పాపులారిటీ ఇండియాటుడే-సిసిరో సర్వే వెల్లడి న్యూఢిల్లీ,ఏప్రిల్‌3(జనంసాక్షి): ఎన్డీఏ ప్రభుత్వాన్ని ‘ఘర్‌ వాపసి’ కార్యక్రమం విపరీతంగా దెబ్బతీస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై …

డ్రస్సింగ్‌ రూంలో నిఘా కెమెరా

గోవాలోని ఓ స్టోర్‌లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి షాక్‌ పోలీసులకు ఫిర్యాదు, నిందితుల అరెస్టు గోవా,ఏప్రిల్‌3(జనంసాక్షి): సెలవు దినాలు గడపడానికి గోవా వచ్చిన కేంద్ర మానవవనరుల …

చట్టబద్దంగానే ఎంట్రీ ట్యాక్స్‌ : మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): చట్ట ప్రకారమే ఆంధ్రా వాహనాలకు పన్ను వసూలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి  స్పష్టంచేశారు.  పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో ఉంది. …