బిజినెస్

శేషాచలం పోలీసు కాల్పులపై తమిళనాడు సీఎం గుస్సా

న్యాయవిచారణకు డిమాండ్‌ చేస్తూ ఏపీ సీఎంకు పన్నీర్‌ లేఖ చెన్నై,ఏప్రిల్‌7(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తమిళనాట నిరసనలు మిన్నంటాయి. దీంతో సిఎం పన్నీర్‌ …

ఎండాకాలం నీటిఎద్దడి లేకుండా చూడండి

అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ ఏప్రిల్‌ 6 (జనంసాక్షి): ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ …

ముస్లింలకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6(జనంసాక్షి) : ముస్లింలకు ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ …

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఏప్రిల్‌6(జనంసాక్షి):  పర్యావరణ పరిరక్షణ మన సంస్కృతిలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర విధానం అవసరమని మోదీ అన్నారు. …

జల్లెడ పడుతున్న పోలీసులు

అనుక్షణం అప్రమత్తత, సమన్వయం కొడుకు శవం కోసం వచ్చిన మిలిటెంట్‌ తండ్రి అప్పగించిన పోలీసులు హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌6(జనంసాక్షి): మరో ముగ్గురి సిమీ ఉగ్రవాదులు జిల్లాలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు …

నేనేంటో ప్రజలకు తెలుసు

పిచ్చిరాతలను ప్రజలు పట్టించుకోరు అంతర్గత సంభాషణలో గవర్నర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌6(జనంసాక్షి): రాజ్‌ భవన్‌లో ఖాళీగా కూర్చోనని తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తెలంగాణ …

దుండగులు సిమీ సభ్యులే

సర్కారు అధికారిక ప్రకటన ఘటనా స్థలానికి జాతీయ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్‌/నల్గొండ,ఏప్రిల్‌5(జనంసాక్షి): జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు దుండగులు సిమీ కార్యకర్తలేనని డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. …

వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

60ఏళ్లలో మంచినీరందించని మీరా మాట్లాడేది కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌పై కాంగ్రెస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్‌ …

న్యాయవ్యవస్థ ప్రక్షాళన

పనికిరాని 70 చట్టాలను తొలగిస్తాం 1700 చట్టాలకు సవరణ ప్రదాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఏప్రిల్‌5(జనంసాక్షి): ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థను  పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, సమస్యల పరిష్కారం …

అశ్రు నయనాలతో నాగరాజు అంత్యక్రియలు

అపస్మారక స్థితిలోనే ఎస్‌ఐ సిద్ధయ్య హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌5(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలోని జానకీపురంలో సిమి ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన కానిస్టేబుల్‌ నాగరాజు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. నాగరాజు స్వగ్రామం …