బిజినెస్

బెంగుళూరు హాస్టల్లో తూటాల మోత

  అక్కడికక్కడే విద్యార్థిని మృతి, నిందితుడు అరెస్ట్‌ బెంగళూరు,ఏప్రిల్‌1(జనంసాక్షి): బెంగళూరులో మరో ఘాతుకం జరిగింది. ప్రేమ పేరుతో కాలేజీ అటెండర్‌ ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాడు. అతి …

చర్చలు లేవు

అర్థరాత్రి నుంచి ఆంధ్ర వాహనాలు పన్ను కట్టాల్సిందే కోర్టు సూచనల మేరకే ఇంతకాలం ఆగాం : మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై …

బాబ్రీ కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి

అద్వానీ సహా భాజపా అగ్రనేతలకు తాఖీదులు న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి):  బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మరోమలుపు తిరిగింది. ఇందులో దోషులగా ఉన్న బిజెపి నేతలను తప్పించాలన్న అలహాబాద్‌ హైకోర్టు …

యమునా నది తీరంలో పీవీకి స్మారక చిహ్నం

న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పీవీ నరసింహరావుకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో …

రెండు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి

ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ న్యూఢిల్లీ,మార్చి31(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్‌ మీడియాతో …

మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి):  తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్‌ అలీని కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్‌ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ …

మరింత తగ్గిన బంగారం, వెండి

 హైదరాబాద్‌: డిమాండు తగ్గడంతో బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. బంగారం ధర రూ.115 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.26,575కు చేరింది. …

మేక్‌ ఇన్‌ ఇండియాలో ఓడలు తయారు చేస్తాం

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి):  మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఓడలు నిర్మిద్దామని, ఆ సత్తా భారత్‌కు ఉందని నిరూపిద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ …

నూతన ఎమ్మెల్సీల ప్రమాణం

హైదరాబాద్‌,మార్చి30(జనంసాక్షి): తెలంగాణలో ఇఠీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నేతలు ప్రమాణస్వీకారం చేశారు. నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్ట భద్రుల నియోజకవర్గం నుంచి గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల నియోజక …

వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలం

స్థంభించిన రవాణా వ్యవస్థ న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): వరదలతో జమ్ముకశ్మీర్‌ అతలాకుతలమైంది. కశ్మీర్‌ వరద పరిస్థితిపై ప్రధాని మోదీ సవిూక్షించారు. గత రెండుఎకేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీని శ్రీనగర్‌ …