బిజినెస్

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు భేష్‌..గవర్నర్‌ నరసింహన్‌

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నాయని ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో భేటీ …

కోల్‌గేట్‌లో 2.25 కోట్ల దాసరి ఆస్థుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): కోల్‌గేట్‌ స్కాం కేసులో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు చెందిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన …

టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌కు ఘనంగా వీడ్కోలు

నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రవీందర్‌, హమీద్‌ హైదరాబాద్‌,మార్చి 30(జనంసాక్షి) : తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ కు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక జరిగింది. …

ప్రపంచ నెంబర్‌ వన్‌ షట్లర్‌గా సైనానెహ్వాల్‌

హైదరాబాద్‌, మార్చి 30(జనంసాక్షి) : భారతీయ బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మరో అరుధైన ఘనతను సృష్టించింది. ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి …

గుట్టు విప్పుతున్న కాక్‌పిట్‌

తలుపులు తీయమని కెప్టెన్‌ అరుపులు ప్రయాణికుల ఆర్తనాదాలు ‘జర్మన్‌ వింగ్స్‌’ ప్రమాదంపై బిల్డ్‌ పత్రిక కథనం డ్యూజెల్‌డార్ఫ్‌, మార్చి 30(జనంసాక్షి) : జర్మన్‌వింగ్స్‌ విమానంలో కాక్‌పిట్‌ వాయిస్‌ …

కుండపోత వర్షంలో లీక్వాన్‌ యు కు కన్నీటి వీడ్కోలు

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ సింగపూర్‌్‌,మార్చి 30(జనంసాక్షి) : సింగపూర్‌ జాతిపితగా ఖ్యాతిగాంచిన సింగపూర్‌ వ్యవస్థాపకుడు, సింగపూర్‌ మాజీ ప్రధాని  లీ క్వాన్‌ అంతిమ సంస్కారాలు ఘనంగా …

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

5 మంది మృతి ఎస్‌.రాయవరం, మార్చి 30(జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు …

ఆపిల్ నుంచి మరో మూడు ఐఫోన్లు

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఆపిల్ స్పీడ్ పెంచింది. ఈ ఏడాది చివరిలోగా మరో మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయడానికి …

ఆ ఇద్దరి వెలి

జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్రయాదవ్‌ ప్రశాంత్‌ భూషణ్‌ల వేటు న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): ఆప్‌లో గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై …

తెలంగాణ మండలిలో తెదేపా ఖాళీ

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు తెలుగుదేశం వాణి లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుడుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, మరో సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఇద్దరూ పదవీ విరమణ …