బిజినెస్

ఉగ్రదాడిని ఖండించిన జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ

జమ్మూ కశ్మీర్‌,మార్చి 22 (జనంసాక్షి): సాంబా, కథువా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ ను …

పోలీసులకు వారంతపు సెలవు

-హోంమంత్రి నాయిని కరీంనగర్‌  మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యుంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  పోలీసులకు వారాంతరపు సెలవు అంశంపై కసరత్తు పూర్తయిందనీ, అతి త్వరలోనే పోలీసులకు …

హజ్‌ యాత్రికుల కోటా పెంచండి

-కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ నుంచి హజ్‌కు వెళ్లేవారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్రానికి హజ్‌ యాత్రికుల కోటా …

వచ్చే వేసవి నుంచి పగటి పూట విద్యుత్‌

– రైతులకు రాత్రి కరెంటు కష్టాలుండవు -మంత్రి హరీష్‌ మెదక్‌మార్చి 22 (జనంసాక్షి): వచ్చే వేసవి నుంచి రైతులకు ఉచితంగా ఉదయం నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తామని …

రాయ్‌బరేలి వద్ద ఘోర రైలు ప్రమాదం

38 మంది మృతి, వందకుపైగా క్షతగాత్రులు రాయబరేలీ,మార్చి20(జనంసాక్షి): డెహ్రాడూన్‌-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీ జిల్లాలోని బచ్రావాన వద్ద పట్టాలు తప్పి ఘోర …

తెలంగాణ ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాదంతా ప్రజలు సుఖసంతోషాలతో …

కశ్మీర్‌లో పోలీస్‌ స్టేషన్లపై మిలిటెంట్ల దాడి

5గురు మృతి శ్రీనగర్‌,మార్చి20(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు.  కథువా జిల్లా రాజ్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డాడు. స్టేషన్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు పలువురిని నిర్భందించి …

తెలంగాణ సుభిక్షం కావాలి..సీఎం కేసీఆర్‌

ఎంత సంపాదించామన్నది కాదు, ఎంతిచ్చామన్నది ముఖ్యం..అబ్దుల్‌ కలాం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): జీవితంలో ఏం సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఏం ఇచ్చామనేదే ముఖ్యమని మాజీ రాష్ట్రపతి …

జామై నిజామియా వర్సిటీ నిర్లక్ష్యం

పూర్వవైభవం తీసుకొస్తాం..సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): హైదరాబాద్‌ లోని జామై నిజామియా వర్సిటీకి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వర్సిటీ వ్యవస్థాపకుడు హజ్రత్‌ మౌలానా శతజయంతి ఉత్సవాలకు …

కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ఆహ్వానం

హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్‌ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. …