బిజినెస్

దాసరి ఆస్తుల అటాచ్‌కు ఈడీ యత్నాలు

న్యూఢిల్లీ,మార్చిమార్చి 23 (జనంసాక్షి):  సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధమైంది. బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణరావు నిందితుడిగా …

ఎట్టకేలకు డీకే రవి మృతిపై సీబీఐ విచారణ

బెంగళూరు,మార్చి 23 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారి డి.కె.రవి మృతి ఘటనపై సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కర్ణాటక సర్కారు అంగీకరిస్తే సీబీఐతో విచారణ చేయిస్తామని కేంద్రం …

తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన వద్దు

-ఉద్యోగాల భర్తీకి కసరత్తు -చక్రపాణి న్యూఢిల్లీ,మార్చి 23 (జనంసాక్షి):  యూనియర్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌ దీపక్‌గుప్తాతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  …

సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

-హరీష్‌ హైదరాబాద్‌,మార్చి 23 (జనంసాక్షి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులనన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.  రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికపద్దులపై జరిగిన చర్చ …

చర్చించుకుందాం రా!

-ఉగ్రవాద,హింసలేని వాతావరణం సృష్టిద్దాం -పాక్‌ ప్రధాని నవాబ్‌కు మోదీ లేఖ -భగత్‌సింగ్‌కు ప్రధాని ఘన నివాళి దిల్లీ మార్చి 23 (జనంసాక్షి):  పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు …

రూ. 35 వేలకే బైక్!

బజాజ్ ఆటోమొబైల్స్ సంస్థ మళ్లీ అత్యంత చవకైన బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉత్పత్తి ఆపేసిన సీటీ100 బైకును మళ్లీ తీసుకొచ్చింది. ఇది …

పార్లమెంట్‌ పరిసరాల్లో భారీ అగ్ని ప్రమాదం

న్యూదిల్లీ మార్చి 22 (జనంసాక్షి): పార్లమెంటు ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సందర్శకుల ప్రవేశద్వారం వద్ద విద్యుదాఘాతంతో ఏసీ ప్లాంట్‌లో మంటలు భారీగా చెలరేగాయి. …

ఉగ్రదాడిని ఖండించిన జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీ

జమ్మూ కశ్మీర్‌,మార్చి 22 (జనంసాక్షి): సాంబా, కథువా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడిపై కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ ను …

పోలీసులకు వారంతపు సెలవు

-హోంమంత్రి నాయిని కరీంనగర్‌  మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యుంత  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  పోలీసులకు వారాంతరపు సెలవు అంశంపై కసరత్తు పూర్తయిందనీ, అతి త్వరలోనే పోలీసులకు …

హజ్‌ యాత్రికుల కోటా పెంచండి

-కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌ మార్చి 22 (జనంసాక్షి): తెలంగాణ నుంచి హజ్‌కు వెళ్లేవారి సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్రానికి హజ్‌ యాత్రికుల కోటా …