బిజినెస్

తెదేపాది వీధిబాగోతం

మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ సభ్యుల వైఖరి వీధిబాగోతాన్ని తలపిస్తోందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. టీడీపీ శాసనసబ్యులు మరో వీధి నాటకం ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని …

భూ సేకరణపై బహిరంగ చర్చకు రండి..అన్నా హజారే

పుణె,మార్చి26(జనంసాక్షి):   భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం …

క్రౖెెస్తవ సన్యాసిని గ్యాంగ్‌రేప్‌ నిందితుల పట్టివేత

కోల్‌కతా,మార్చి26(జనంసాక్షి): కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్‌) గ్యాంగ్‌రేప్‌ కేసులో  ప్రధాన నిందితుడు  సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.   ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్‌ సీఐడీ …

వాజ్‌పేయి ఇంటికి వెళ్లి భారతరత్న ఇవ్వనున్న రాష్ట్రపతి ప్రణభ్‌

పెద్ద మనసుతో ప్రోటోకాల్‌ పక్కకు న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి):  మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్‌ బిహారీ వాజపేయికి భారత రత్న పురస్కారాన్ని అందజేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రోటోకాల్‌ను  …

నేనెలా నిందితున్నవుతా..

బొగ్గు కంభకోణం కేసులో సుప్రీం గడపనెక్కిన మన్మోహన్‌ న్యూఢిల్లీ,మార్చి 25(జనంసాక్షి):  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బొగ్గు కుంభకోణం కేసులో తనను నిందితుడిగా పేర్కొంటూ …

నీటి ఎద్దడి కోతలు సామాన్యులకే కాదు

రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులకూ విధించండి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి): దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరో సంచలనాత్మక నిర్ణయం వెల్లడించారు. వేసవిలో ఎద్దడి ఏర్పడితే …

టూరిజానికి వరంగల్‌ కేరాఫ్‌..గవర్నర్‌ నరసింహన్‌

వరంగల్‌, మార్చి 25 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తెలిపారు. వరంఘల్‌ పర్యటనలో …

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో భాజపా విజయం

ఈ ఓటమి దేవీప్రసాద్‌ది కాదు..రాంచంద్రరావు అన్ని పార్టీలు కుమ్మక్కయ్యాయి..దేవీప్రసాద్‌ నల్గొండ-వరంగల్‌-ఖమ్మంలో తెరాస ముందంజ అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : …

ఉత్తమ జాతీయ చిత్రంగా ”క్వీన్‌”

-ఎక్కువ విభాగాల్లో అవార్డు దక్కించుకున్న ”హైదర్‌” -ఉత్తమ తెలుగు చిత్రంగా ”చందమామ” -ప్రజాదరణ చిత్రంగా ”మేరికోమ్‌” న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి):  జాతీయ తెలుగు ఉత్తమ చలనచిత్రంగా చందమామ …

తెలంగాణ కొత్త సచివాలయానికి రూ.150 కోట్ల విడుదల

కొత్త సచివాలయం – విధివిధానాలు ఖరారు హైదరాబాద్‌ మార్చి 24 (జనంసాక్షి):   తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …