బిజినెస్

యువ ఐఏఎస్‌ హత్యపై వెల్లువెత్తుతున్న నిరసన

  బెంగళూరు,మార్చి17(జనంసాక్షి): కర్ణాటక కోలార్‌ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్‌ అధికారి డీకే రవిది అనుమానాస్సద మృతి కాదని, అది ముమ్మాటికి హత్యేనంటూ నిరనలు …

వ్యవ’సాయం’ అందించండి

నాబార్డు చైర్మన్‌ను కోరిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌  నాబార్డు చైర్మన్‌ను కోరారు. …

ఇంజనీరింగ్‌పై రాజీలేదు

నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యత ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కొనసాగుతుంది: కడియం హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): ఇంజనీరింగ్‌ విద్యావిధానాంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణ శాసనసభలో ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి …

పేదల సంక్షేమానికి కట్టుబడ్డాం

భూములు అమ్మడం అనివార్యం సీలేరుపై వాటా వదులుకోం మైనారిటీల హక్కులు పరిరక్షిస్తాం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): వ్యవసాయంపై ఆధారపడ్డ దళితులకు మూడెకరాలు ఇవ్వాలన్న హావిూకిఒ కట్టుబడి ఉన్నామని, …

నా ఆరోగ్యం భేష్‌: కేజ్రీవాల్‌

బెంగళూరు,మార్చి16(జనంసాక్షి): తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. అనారోగ్యం కారణంగా 12 రోజుల పాటు బెంగళూరులో ప్రకృతి చికిత్స పొందిన …

యువజన ర్యాలీ ఉద్రిక్తం

భూసేకరణ అన్యాయం దిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ ఊరేగింపు న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అధికారం కోల్పోయాక తొలిసారి ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు దిగింది.  భూసేకరణ …

స్నూపింగ్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

న్యూదిల్లీ,మార్చి16(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురించి ఢిల్లీ పోలీసులు ఆరాతీయడంపై రాజ్యసభలో, లోక్‌సభలో తీవ్ర దుమారం రేగింది. రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసే లక్ష్యంతోనే వారిపై ఎన్డీయే …

పట్టభద్రులు తెరాసకు పట్టం కట్టండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): రాష్ట్రంలో జరుగనున్న గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచినట్టేనని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణభవన్‌లో …

హామీలు మరిచారు

తెరాసను ఓడించండి:ఉత్తమ్‌ జగదీశ్‌ స్థాయిని మించి మాట్లాడొద్దు:జానా హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో తెరాసను ఓడించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. …

మానవీయ కోణంలో వైద్యం చేయండి మాజీ రాష్ట్రపతి కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం గుంటూరు ,మార్చి 16(జనంసాక్షి): వైద్యులు మానవతా హృదయంతో వైద్య సేవలను అందించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు.గుంటూరులో నూతనంగా ఏర్పాటు …