బిజినెస్

వచ్చే వేసవి నుంచి పగటి పూట విద్యుత్‌

– రైతులకు రాత్రి కరెంటు కష్టాలుండవు -మంత్రి హరీష్‌ మెదక్‌మార్చి 22 (జనంసాక్షి): వచ్చే వేసవి నుంచి రైతులకు ఉచితంగా ఉదయం నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తామని …

రాయ్‌బరేలి వద్ద ఘోర రైలు ప్రమాదం

38 మంది మృతి, వందకుపైగా క్షతగాత్రులు రాయబరేలీ,మార్చి20(జనంసాక్షి): డెహ్రాడూన్‌-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీ జిల్లాలోని బచ్రావాన వద్ద పట్టాలు తప్పి ఘోర …

తెలంగాణ ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాదంతా ప్రజలు సుఖసంతోషాలతో …

కశ్మీర్‌లో పోలీస్‌ స్టేషన్లపై మిలిటెంట్ల దాడి

5గురు మృతి శ్రీనగర్‌,మార్చి20(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు.  కథువా జిల్లా రాజ్‌బాగ్‌ పోలీస్‌స్టేషన్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డాడు. స్టేషన్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు పలువురిని నిర్భందించి …

తెలంగాణ సుభిక్షం కావాలి..సీఎం కేసీఆర్‌

ఎంత సంపాదించామన్నది కాదు, ఎంతిచ్చామన్నది ముఖ్యం..అబ్దుల్‌ కలాం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): జీవితంలో ఏం సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఏం ఇచ్చామనేదే ముఖ్యమని మాజీ రాష్ట్రపతి …

జామై నిజామియా వర్సిటీ నిర్లక్ష్యం

పూర్వవైభవం తీసుకొస్తాం..సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): హైదరాబాద్‌ లోని జామై నిజామియా వర్సిటీకి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వర్సిటీ వ్యవస్థాపకుడు హజ్రత్‌ మౌలానా శతజయంతి ఉత్సవాలకు …

కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ఆహ్వానం

హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. సిబిట్‌ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2015కు రావాలని ఆహ్వానించింది. …

విభజన హామీలపై ప్రత్యేక అధికారి

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి): విభజన చట్టంలోని హావిూల అమలుపై కేంద్రంలో కదలిక వచ్చింది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న దశనుంచి వేగంగా అడుగులు వేస దశకు చేరుకుంది. …

జిల్లాకో మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల

-కడియం శ్రీహరి హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి): ప్రభుత్వ మహిళా కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యా సంస్థల్లో ఆడపిల్లల భద్రత పెంచేందుకు …

జనతా దర్బార్‌కు భారీగా జనం

-సమస్యల వెల్లువ న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం నిర్వహించిన జనతా దర్బార్‌కు ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టరు. కాంట్రాక్టు …