బిజినెస్

భారత జాలర్లు లంకవైపు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని

సున్నితాంశాల గురించి అలా మాట్లాడొద్దు శ్రీలంక వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోం: భారత్‌ న్యూఢిల్లీ,మార్చి7(జనంసాక్షి): లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్‌ చేస్తామని శ్రీలంక …

9 నుంచి ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణలో తొలి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి అన్నిజిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు …

మతోన్మాదం దేశానికి ప్రమాదకరం

నాడు చాయ్‌వాలా.. నేడు 10లక్షల సూట్‌వాలా సీపీఐ రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఖమ్మం, మార్చి7(జనంసాక్షి): దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదులను అరికట్టాలని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ …

చట్టం తనపని తాను చేసుకొని పోతుంది

విపక్షాల తీరుపై మండిపడ్డ కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభలో టిడిపి  సభ్యులు ప్రవర్తన శోచనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం …

లక్ష ఇండ్లు మింగిన్రు

సర్పంచ్‌లు, స్థానిక నేతలు, తహశీల్దార్లు, మండలాధికారుల హస్తం సీఐడీ నివేదికలో వెలుగుచూసిన బోగస్‌ ఇందిరమ్మ గృహాల బాగోతం హైదరాబాద్‌,,మార్చి6(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలకు సంబంధించిన భయంకర వాస్తవాలు …

జాఫ్నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ

మొదటి భారత ప్రధానిగా రికార్డు న్యూఢిల్లీ, మార్చి6(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మారోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ …

దేవీ ప్రసాద్‌ అంటే నాకు గౌరవం

ఆయనకు మద్దతుపై పార్టీలో చర్చిస్తా తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌  సీపీఎం రాష్ట్ర …

రేపిస్టును రాళ్లతో కొట్టి చంపిన నాగా ప్రజలు

కోహిమా,మార్చి6(జనంసాక్షి): నాగాలాండ్‌లో  అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప్రజలు దాడి చేసి మూకుమ్మడిగా కొట్టి చంపారు. నిందితుడిని బంధించిన జైలుపై మూకుమ్మడిగా దాడికి దిగిన స్థానికులు నిందితున్ని రాళ్లతో …

హుషారుగా హోళీ వేడుకలు

  సీఎం క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ హోలీ సంబరాలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రంగుల కేళీ హైదరాబాద్‌/న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్న..పెద్దా..ఆడ..మగ..తేడా లేకుండా అంతా …

మా సర్కారు రైతులకు వ్యతిరేకం కాదు

రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంపై మోదీ నిర్వేదం విద్యుత్‌ ఆదా చేస్తే దేశాభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ ఖండ్వా,మార్చి5(జనంసాక్షి): బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక సర్కారు కాదని ప్రధాని …