బిజినెస్

సూపర్‌ స్పెషల్‌ దోపిడీ

సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో స్కాం కార్పొరేట్‌ ఆసుపత్రుల బండారం బయటపెట్టిన సీఐడీ హైదరాబాద్‌, మార్చి 9(జనంసాక్షి) : మరో సూపర్‌ స్పెషల్‌ దోపిడీ బాగోతం బయట పడింది. …

నేడు ఫ్లోర్‌ లీడర్ల సమావేశం

అసెంబ్లీలో దాడిపై ప్రధాన చర్చ హైదరాబాద్‌,మార్చి08(జనంసాక్షి): అసెంబ్లీ ఉభయ సభల శాసన సభాపక్ష నేతలు భేటీ కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు నేతలు సభాపతి మధుసూధనాచారి, …

మార్పు మావల్లే సాధ్యం

పీడీపీ భాజపా కూటమి అపవిత్ర కలయిక హురియత్‌ నేత మస్రత్‌ శ్రీనగర్‌,మార్చి08(జనంసాక్షి): హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌ నేత, కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరత్‌ అలం జైలు నుంచి విడుదలైన …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజా వ్యతిరేక విధానాలు

పటిష్ట ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఖమ్మం,మార్చి08(జనంసాకి)్ష: ప్రస్థుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని …

కేబినెట్‌లో దళితులు, మహిళలు లేరు

    చరిత్రలో ఇదే మొదటిసారి.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ బాద్యతలు స్వీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి08(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌లో దళితులు, మహిళలు లేకపోవడం సిగ్గుచేటని, ఇది ఒక …

మహిళలపై దాడులు.. సిగ్గుతో తలదించుకోవాలి: ప్రధాని నరేంద్రమోడీ

న్యూఢిల్లీ,మార్చి08(జనంసాకి)్ష:  దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, హింసను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడల్లా సిగ్గుతో తల దించుకుంటున్నామని చెప్పారు. అంతర్జాతీయ …

దాడి చేసిన వారిని బర్తరఫ్‌ చేయాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): శనివారం సభలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జరిగిన సంఘటన తెలంగాణ అసెంబ్లీకి మాయని మచ్చ అని టిడిపి  శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీ …

భారత జాలర్లు లంకవైపు వస్తే కాల్చేస్తాం: లంక ప్రధాని

సున్నితాంశాల గురించి అలా మాట్లాడొద్దు శ్రీలంక వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోం: భారత్‌ న్యూఢిల్లీ,మార్చి7(జనంసాక్షి): లంక సముద్ర జలాల్లోకి భారత జాలరులు ప్రవేశిస్తే వారిని షూట్‌ చేస్తామని శ్రీలంక …

9 నుంచి ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి): తెలంగాణలో తొలి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించి అన్నిజిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు …

మతోన్మాదం దేశానికి ప్రమాదకరం

నాడు చాయ్‌వాలా.. నేడు 10లక్షల సూట్‌వాలా సీపీఐ రాష్ట్ర మహాసభల్లో సురవరం సుధాకర్‌రెడ్డి ఖమ్మం, మార్చి7(జనంసాక్షి): దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదులను అరికట్టాలని, అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సీపీఐ …