బిజినెస్

చట్టం తనపని తాను చేసుకొని పోతుంది

విపక్షాల తీరుపై మండిపడ్డ కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభలో టిడిపి  సభ్యులు ప్రవర్తన శోచనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం …

లక్ష ఇండ్లు మింగిన్రు

సర్పంచ్‌లు, స్థానిక నేతలు, తహశీల్దార్లు, మండలాధికారుల హస్తం సీఐడీ నివేదికలో వెలుగుచూసిన బోగస్‌ ఇందిరమ్మ గృహాల బాగోతం హైదరాబాద్‌,,మార్చి6(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలకు సంబంధించిన భయంకర వాస్తవాలు …

జాఫ్నాకు వెళ్లనున్న ప్రధాని మోడీ

మొదటి భారత ప్రధానిగా రికార్డు న్యూఢిల్లీ, మార్చి6(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మారోమారు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ …

దేవీ ప్రసాద్‌ అంటే నాకు గౌరవం

ఆయనకు మద్దతుపై పార్టీలో చర్చిస్తా తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌  సీపీఎం రాష్ట్ర …

రేపిస్టును రాళ్లతో కొట్టి చంపిన నాగా ప్రజలు

కోహిమా,మార్చి6(జనంసాక్షి): నాగాలాండ్‌లో  అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ప్రజలు దాడి చేసి మూకుమ్మడిగా కొట్టి చంపారు. నిందితుడిని బంధించిన జైలుపై మూకుమ్మడిగా దాడికి దిగిన స్థానికులు నిందితున్ని రాళ్లతో …

హుషారుగా హోళీ వేడుకలు

  సీఎం క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ హోలీ సంబరాలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రంగుల కేళీ హైదరాబాద్‌/న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు అంబరాన్ని అంటాయి. చిన్న..పెద్దా..ఆడ..మగ..తేడా లేకుండా అంతా …

మా సర్కారు రైతులకు వ్యతిరేకం కాదు

రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంపై మోదీ నిర్వేదం విద్యుత్‌ ఆదా చేస్తే దేశాభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ ఖండ్వా,మార్చి5(జనంసాక్షి): బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక సర్కారు కాదని ప్రధాని …

బీబీసీకి తాఖీదులు

డాక్యుమెంటరీ ప్రసారంపై రాజ్‌నాథ్‌ ఆగ్రహం న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): నిర్భయ  గ్యాంగ్‌ రేప్‌ కు సంబంధించి వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్‌ డాటర్‌’ను బీబీసీ ప్రసారం చేయడంతో భారత ప్రభుత్వం ఆ …

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

హార్టీకల్చర్‌ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు అసెంబ్లీ సమావేశాలకు వివరాలతో సిద్ధం కండి మంత్రులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన …

అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తి

ఏపీకి 161, తెలంగాణకు 133 ఐఏఎస్‌లు న్యూఢిల్లీ,మార్చి5(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన తుదిజాబితాకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ …