బిజినెస్

నిర్దోషిత్వం నిరూపించుకోమంటే ఉలుకెందుకు?

జగదీశ్వర్‌రెడ్డికి పొన్నం హితవు హైదరాబాద్‌,మార్చి5(జనంసాక్షి): మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నిర్దోషిత్వం నిరూపించుకోమంటే ఉలుకెందుకని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇంటెలిజెన్స్‌ నివేదిక ద్వారా సీఎం వాస్తవాలు తెలుసుకోవాలని …

మెరుగైన జీవితంలో హైదరాబాద్‌ ఫస్ట్‌

గ్లోబల్‌ మొబిలిటీ సంస్థ సర్వేలో మన రాజధాని బెస్ట్‌ వెనుకబడ్డ ఢిల్లీ, ముంబైలు, పుణె సెకండ్‌ ట్రావెలర్‌ మేగజిన్‌లో ప్రపంచంలోనే సెకండ్‌ నేడు దేశంలో టాప్‌ సిటీ …

ఏపీ సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం

టీ లాయర్ల అరెస్టు హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి): హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదుల ఆందోళన ఉధృతం చేశారు. గన్‌పార్క్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించిన లాయర్లు బుధవారం ఎపి సచివాలయ …

ఆరోపణలు ఋజువు చేస్తం

వేదిక ఏర్పాటు చేయండి..పొన్నం హైదరాబాద్‌,మార్చి 4(జనంసాక్షి): తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, రుజువు చేసేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్‌ నేత పొన్నం …

పోరాటాలతో ప్రజలకు దగ్గరవుతం: వీరభద్రం

సీపీఎం నూతన కార్యదర్శిగా తమ్మినేని నగరంలో భారీ ర్యాలీ హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి): నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలు ముగిసాయి. మహాసభల్లో 60 …

నిర్భయ నిందితుడి ఇంటర్వ్యూపై మండిపడ్డ మహిళాసభ్యులు

ప్రసారం కాకుండా అడ్డుకుంటాం : రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి): నిర్భయ డాక్యుమెంటరీ ఉదంతంపై బుధవారం  రాజ్యసభ దద్దరిల్లింది. నిర్భయపై అత్యాచారానికి ఒడిగట్టి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ …

నిర్భయ నిందితుని ఇంటర్వ్యూపై కేంద్రం సీరియస్‌

ఎఫ్‌ఐఆర్‌ నమోదు, తీహార్‌ జైలు డైరెక్టర్‌కు తాఖీదులు వివరణ కోరిన హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఢిల్లీ, మార్చి3(జనంసాక్షి): నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసు నిందితుడు ముఖేష్‌ కుమార్‌ …

విభజన చట్టాన్ని అమలు చేయండి

హైకోర్టును విడగొట్టండి లోక్‌సభలో తెరాస గళం న్యాయశాఖ పరిశీలనలో ఉంది-వెంకయ్య న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ తెరాస పక్షనేత జితేందర్‌రెడ్డి …

ఇక ఈ-పల్లెలు

దోమకొండ తొలి పంచాయితీ పథకాలన్నీ ఒకటే గొడుగు కిందికి మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మార్చి3(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా దోమకొండలో ఈ పంచాయతీ పథకం ప్రారంభిస్తామని తెలంగాణ పంచాయితీరాజ్‌ శాఖ …

ముఫ్తీ వ్యాఖ్యలు సమర్థించం

మిలిటెంట్లకు భయపడం భూసేకరణ చట్టం సవరించి తీరుతాం..మోదీ న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించబోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మిలిటెంట్లకు భయపడేదిలేదని స్పష్టంచేశారు. …