బిజినెస్

గ్రేటర్‌లో సత్తా చాటుదాం : దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సత్తా చాటుదామని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. హైదరాబాద్‌, రంగా రడ్డి జిల్లాల్లో పార్టీని …

ఉపాధి హామీకి కోత

టాయిలెట్లను మందిరాలుగా మార్చారు గడ్కారీ ఫైర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : ఉపాధి హామీ పథకంలో కోతలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. …

శవాలగుట్టగా కాశ్మీర్‌లోయ

విషాదం మిగిల్చిన ప్రళయం జాతీయ విపత్తుగా ప్రకటించండి జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌అబ్దుల్లా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాశ్మీర్‌లోయ శవాలగుట్టను తలపిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సంభవించిన ప్రళయం …

త్వరలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం

నవంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ విధానం బయోమెట్రిక్‌ విధానం.. అవినీతిరహిత పాలన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : త్వరలో కొత్త పంచాయితీ …

స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతం

మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా మూడు …

కాంగ్రెస్‌ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పొన్నాలకు లేదు : రాజయ్య హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని …

ఉత్తరాఖండ్‌లో ఘోరం

లోయలోపడ్డ బస్సు 16 మంది మృతి డెహ్రాడూన్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌లో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలో జయల్‌గఢ్‌కు …

బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు

ఇక్రిశాట్‌ సహకారం కోరిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : బంగారు తెలంగాణ కోసం భూసార పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు …

ఉప ఎన్నికకు సర్వం సిద్ధం : భన్వర్‌లాల్‌

15.45లక్షల ఓటర్లు, 1817 పోలింగ్‌ కేంద్రాలు, కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గానికి, నందిగామ శాసనసభ నియోజకవర్గానికి శనివారం జరిగే …

ఉమ్మడి సంస్థలను విభజిద్దాం

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) : ఉమ్మడి సంస్థలను విబ óజిద్దామని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి …

తాజావార్తలు