బిజినెస్

టాప్‌ 200 వర్శిటీల్లో భారత్‌కు చోటులేదు

ప్రథమ స్థానంలో మస్సాచుస్సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లండన్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ప్రపంచ టాప్‌ 200 యూనివర్సిటీల్లో భారత్‌లోని ఏ ఒక్క విశ్వవిద్యాలయానికి చోటు …

జయశంకర్‌సార్‌కు పద్మవిభూషణ్‌

పీవీకి భారతరత్న తెలంగాణ సర్కారు సిఫారస్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : దివంగత ఆచార్య జయశంకర్‌ సార్‌కు పద్మవిభూషణ్‌ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి …

నేడే మెదక్‌ ఫలితం

పటాన్‌చెరు గీతం యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు భారీ బందోబస్తు ఏర్పాటు : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా మెదక్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : మెదక్‌ ఉప ఎన్నిక …

సీమాంధ్రులకు అభద్రతాభావమన్నది ట్రాష్‌

హైదరాబాద్‌లో వారు సురక్షితమే పుకార్లను ఖండించిన గవర్నర్‌ నరసింహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనడం అవాస్తవమని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టంచేశారు. …

గ్రేటర్‌లో సత్తా చాటుదాం : దిగ్విజయ్‌సింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సత్తా చాటుదామని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. హైదరాబాద్‌, రంగా రడ్డి జిల్లాల్లో పార్టీని …

ఉపాధి హామీకి కోత

టాయిలెట్లను మందిరాలుగా మార్చారు గడ్కారీ ఫైర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : ఉపాధి హామీ పథకంలో కోతలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. …

శవాలగుట్టగా కాశ్మీర్‌లోయ

విషాదం మిగిల్చిన ప్రళయం జాతీయ విపత్తుగా ప్రకటించండి జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌అబ్దుల్లా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాశ్మీర్‌లోయ శవాలగుట్టను తలపిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సంభవించిన ప్రళయం …

త్వరలో నూతన పంచాయతీరాజ్‌ చట్టం

నవంబర్‌ 1 నుంచి కొత్త పెన్షన్‌ విధానం బయోమెట్రిక్‌ విధానం.. అవినీతిరహిత పాలన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : త్వరలో కొత్త పంచాయితీ …

స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతం

మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా మూడు …

కాంగ్రెస్‌ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు

కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పొన్నాలకు లేదు : రాజయ్య హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అవలంబించిన విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని …