బిజినెస్

ముస్లీింల అభివృద్ధి ప్రత్యేక కృషి

– స్పీకర్‌ మదుసూధనాచారి హైదరాబాద్‌ ,జులై 3(జనంసాక్షి):ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందని సభాపతి మధుసూదనాచారి అన్నారు. కింగ్‌కోఠిలోని రూబీగార్డెన్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన …

ప్రాజెక్టులు కట్టితీరుతాం

– మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసి తీరుతాం హైదరాబాద్‌,జులై 3(జనంసాక్షి): ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టులు ఆగవని మంత్రి హరీష్‌ రావు ఆదివారం నాడు అన్నారు. ఆయన మహబూబ్‌ నగర్‌ …

పంజాబ్‌ మాదే

– వందకుపైగా సీట్లు గెలుస్తాం – దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అమృత్‌సర్‌,జులై 3(జనంసాక్షి):పంజాబ్‌ ఎన్నికల్లో తాము 100 నుంచి 117 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని …

ప్రియాంకకు యూపీ ప్రచార బాధ్యతలు

విూరట్‌,జులై 3(జనంసాక్షి):వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ‘స్టార్‌ క్యాంపెయినర్‌’గా సోనియాగాంధీ కుమార్తె, రాహుల్‌ సోదరి …

డిజిటలైజేషన్‌లో మనం ముందున్నాం

– ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): కంద్ర ప్రభుత్వంతో పోల్చితే డిజిటలైజేషన్‌ పరంగా తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ …

దిండి, మల్లన్నసాగర్‌లపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): డిండి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, …

అనుమానిత యువకులకు న్యాయసహాయం అందిస్తాం

– ఎన్‌ఐఏ ఆరోపణలు రుజువు చేయాలి – అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ అనుమానిత ఉగ్రవాదులుగా పాతబస్తీలో అరెస్టయిన ఐదుగురు యువకులకు న్యాయసాయం …

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కులేదా?

– జనార్ధన్‌రెడ్డిపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జులై 2(జనంసాక్షి): పాలమూరు ప్రాజెక్టులపై బిజెపి నేత నాగం జనార్దన్‌ రెడ్డి  కేసువేయడంపై టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తలు  భగ్గుమన్నారు. ప్రాఎక్టులను అడ్డుకోవడం …

జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తులు చేసుకోండి

ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన జర్నలిస్టుల నుంచి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. …

ఏయిర్‌ఫోర్స్‌లోకి ‘తేజస్‌’

– చిరకాల స్వప్నం సాకారం బెంగళూర్‌,జులై 1(జనంసాక్షి): స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని …

తాజావార్తలు