బిజినెస్

ఉన్న చూపు పోయింది

– సరోజిని కంటి ఆసుపత్రి నిర్వాకం – 13 మందికి అంధత్వం – బాధ్యులపై చర్యలు తప్పవు – మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌,జులై 6(జనంసాక్షి):హైదరాబాద్‌ సరోజినీదేవి కంటి …

మోదీవి ఢాంభికాలు

– భారత్‌ 7.5 శాతం వృద్ధిరేటు సాధ్యంకాదు – అమెరికా వాషింగ్టన్‌,జులై 6(జనంసాక్షి): ఇన్నిరోజులు ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంస్కరణలను ఆకాశానికి ఎత్తుతూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా …

పార్లమెంట్‌లో మన తడాఖా చూపెడతాం

– హైకోర్టు కోసం స్తంభింపజేస్తాం కరీంనగర్‌,జులై 6(జనంసాక్షి): హైకోర్టు విభజన జరిగేవరకూ పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపచేస్తామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన …

స్మృతీ ఇరానీ అలక

– ప్రొఫైల్‌లో శాఖ రాసుకోలేదు – కేంద్రమంత్రేనట న్యూఢిల్లీ,జులై 6(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ జౌళిశాఖకు మారారు. …

రౖెెతులతో సర్కారు చర్చించాలి

— బలవంతంగా భూసేకరణ వద్దు – మీతో మేమున్నాం – మల్లన్నసాగర్‌ రైతులకు కోదండరాం భరోసా మెదక్‌,జులై 5(జనంసాక్షి): గ్రామాలను ముంచైనా ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారని, మల్లన్న సాగర్‌ …

‘టాక్‌ టు ఏకే’

– ప్రజలతో కేజ్రివాల్‌ ముఖాముఖి దిల్లీ,జులై 5(జనంసాక్షి):ఏవిధంగా చూసినా ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని కాదాయన. అయినా ఇప్పుడు మోదీ బాటలోనే ఆయన ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో …

టీ-కాంగ్రెస్‌ ఇంచార్జిగా వుమెన్‌ చాందీ!?

న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.  గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ …

దంతకాంతి వట్టిదే

– తప్పుడు ప్రచారం – అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌  ఆఫ్‌ ఇండియా మొట్టికాయ న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):ఎఫ్‌ఎంసీజీ రంగంలో టాప్‌ కంపెనీలకు  పోటీగా దూసుకు వస్తున్న  యోగా గురు …

అమ్మ పొమ్మంది.. కేంద్రం రమ్మంది

– అనుప్రియకు లక్కీ ఛాన్స్‌ న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):అనుప్రియా పటేల్‌.. ఈ పేరు కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా వినిపించినా, చాలా ప్రముఖంగానే వినిపించింది. యూపి ఎన్నికలు ఆమెను ఢిల్లీకి …

హైకోర్టు విభజనపై సీజేతో చర్చిస్తా

– తెలంగాణ అడ్వకేట్లకు గవర్నర్‌ హామీ హైదరాబాద్‌,జులై 4(జనంసాక్షి): న్యాయవాదుల సమస్యలను పరిస్కరించేందుకు గవర్నర్‌ నరసింహన్‌ తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను తెలంగాణ …