బిజినెస్

భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవు

స్కార్పియో సహా 5 కార్లకు సున్నా రేటింగ్‌ రోడ్డు ప్రమాద పరీక్షలో విఫలం జాబితాలో రెనో క్విడ్‌, మారుతీ సెలెరియో, ఈకో, హ్యుందాయ్‌ ఇయాన్‌లు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ …

సన్సేషన్‌ న్యూస్‌ వింటారు

– ఒక్కరోజు ఆగండి -మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): రేపు ఏం జరగబోతోంది. మహా అయితే పలు రాష్టాల్ర ఎన్నికల ఫలితాలతో పాటు పాలేరు ఎన్నిక ఫలితం కూడా …

ఇలాగైతే ఏపీకి మా సహకారం ఉండదు

– ఆర్డీఎస్‌పై కర్నూలు కలెక్టర్‌ లేఖను ఉపసంహరించుకోండి – మంత్రి హరీశ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): ఆర్డీఎస్‌ పనులు నిలిపివేయాలంటూ రాయ్‌చూర్‌ కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖపై …

రాష్ట్ర ప్రయోజనాలకోసం జిల్లాలు ఏర్పాటు చేయండి

– స్వలాభం కోసం వద్దు – డీకే అరుణ డిమాండ్‌ హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని… రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా …

సొంతగూటికి అమర్‌సింగ్‌

– రాజ్యసభకు పంపాలని ములాయం నిర్ణయం లక్నో,మే17(జనంసాక్షి): యూపిలో మళ్లీ రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ములాయంకు, ఆయన పార్టీకి దూరంగా ఉన్న అమర్‌ సింగ్‌ మళ్లీ …

ఢిల్లీ మున్సిపల్‌ ఉపఎన్నికల్లో ‘ఆప్‌’ హవా

న్యూఢిల్లీ,మే17(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ నగరంలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉపఎన్నికల ఫలితాల్లో ఆప్‌ సత్తా చాటింది. తొలిసారి ఎన్నికల్లో నిలబడ్డ ఆప్‌ ఐదు వార్డుల్లో …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 110 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 37 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం …

తెలంగాణ ప్రాజెక్టుల జోలికివస్తే జాగ్రత్త

– మహబూబాబాద్‌ పునావృతం అవుతుంది – జగన్‌కు హరీశ్‌ రావు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే16(జనంసాక్షి):వైసీపీ అధినేత జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా …

పర్యావరణ హితమైన మైనింగ్‌కు ప్రోత్సాహం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే16(జనంసాక్షి):గనుల శాఖపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ప్రజా, పర్యావరణ హితమైన మైనింగ్‌ విధానాలను అమలు చేయడమే లక్ష్యమని …

నీట్‌పై అభ్యంతరాలు సుప్రీంకు నివేదిస్తా

– కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీ,మే16(జనంసాక్షి):నీట్‌ పరీక్షపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. …