బిజినెస్

పాలేరులో గెలుపు మాదే

– ఉత్తమ్‌ కుమార్‌ ధీమా ఖమ్మం,మే14(జనంసాక్షి):  పాలేరు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  విశ్వాసం వ్యక్తం  చేశారు. సంప్రదాయం ప్రకారం …

పాలేరు గుప్‌ చుప్‌..

– 16 పోలింగ్‌.. 19 కౌంటింగ్‌ ఖమ్మం,మే14(జనంసాక్షి): ఈ నెల 16న జరగనున్న పాలేరు ఉప ఎన్నికకు పార్టీల ప్రచారం శనివారంతో ముగిసింది. గత వారం పదిరోజులులగా …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగటివ్ ట్రేడింగ్ తో పాటూ, దేశీయ ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా నమోదవ్వడంతో మార్కెట్లు భారీగా …

ఎన్ని అడ్డంకులు సృష్టించిన కాళేశ్వరం ఆగదు

– మంత్రి హరీశ్‌ వరంగల్‌,మే13(జనంసాక్షి): సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు ద్వంద్వ నీతికి పాల్పడుతున్నాయని… ఎవరు అడ్డుకున్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం …

మాలేగావ్‌ పేలుళ్ల నిందితురాలు సాధ్వీపై ఆధారాల్లేవట!?

– ఎన్‌ఐఏ క్లీన్‌చీట్‌ – ఢిల్లీలో కాంగ్రెస్‌ నిరసన ముంబై,మే13(జనంసాక్షి):మాలెగావ్‌ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ కు ఎన్‌ఐఏ క్ల్లీన్‌ చీట్‌ ఇచ్చింది.ఇందులో ఆమె …

నిర్ణయాల్లో మీరు కీలకం

– పదవీవిరమణ చేసిన రాజ్యసభ సభ్యులకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి): రాజ్యసభలో రిటైర్‌ అవుతున్న సభ్యులకు ప్రధాని మోడీ  శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలు ఇకముందు కూడా …

దళితులకే అన్యాయం

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఖమ్మం,మే13(జనంసాక్షి):  జీవితాలు మెరుగుపడతాయనే ఆశతో దళితులు తెలంగాణ ఉద్యమంలో ఉద్ధృతంగా పాల్గొన్నా, వారికి అన్యయమే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …

వాక్‌స్వాతంత్య్రం సంపూర్ణం కాదు

– రాహుల్‌, కేజ్రీవాల్‌, సుబ్రమణ్యంలకు ‘సుప్రీం’ షాక్‌ న్యూఢిల్లీ,మే13(జనంసాక్షి):సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. పరువు నష్టం కలిగించడం నేరమేనని స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) …

డిపెండెంట్‌ ఉద్యోగాలపై త్వరలో నిర్ణయం

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): సింగరేణి డిపెండెంట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం  ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు …

దర్గాను దర్శించుకున్న తృప్తి

– సమానత్వం కోసమే పోరాటం: దేశాయ్‌ ముంబయి,మే12(జనంసాక్షి):  ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్‌ …