బిజినెస్

డ్రోన్‌ దాడిలో ముల్లా అక్తర్‌ మృతి

– తాలిబాన్‌కు కోలుకోలేని దెబ్బ కాబూల్‌,మే22(జనంసాక్షి): ఆఫ్ఘన్‌ తాలిబన్‌ గ్రూపు అగ్రనేత ముల్లా అక్తర్‌ మన్సూర్‌ అమెరికా డ్రోన్‌ దాడిలో హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్‌ సీఈవో అబ్దుల్లా వెల్లడించారు. …

‘చనాఖా కోరాటా’ బారేజ్‌కి మహారాష్ట్ర అనుమతులు

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): అటవీ, వన్యమృగ సంరక్షణ , గనులకు సంబంధించి మహారాష్ట్ర శనివారం నాడు ఎన్‌ఓసిలను జారీ చేసింది.560 …

మోదీ ఆపిల్‌ సీఈవో కీలక చర్చలు

న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ’ మొబైల్‌ యాప్‌ ను కుక్‌ విడుదల చేశారు. టిమ్‌ కుక్‌ …

జయాపజయాలు శాశ్వతం కాదు

– ధైర్యంగా ముందుకెళ్లండి – సోనియా న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ధైర్యాన్ని నింపే ప్రయత్నం …

హోర్డింగ్‌ యజమానుల నిర్లక్ష్యంపై కేసులు నమోదు

– మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్‌ ¬ర్డింగ్‌ …

గవర్నర్‌ ‘సౌ’ నంబర్‌కు ఫోన్‌

– స్పందించిన అధికారులు హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై  గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్‌ భవన్లో ఎప్పుడూ అధికారులు, …

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

ఇంటికో ఉద్యోగం శ్రీజూన్‌ -2న నియామక పత్రం శ్రీసీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమ రవీరుల కుటుంబ …

కేరళ సీఎంగా విజయన్‌

తిరువనంతపురం,మే20(జనంసాక్షి): కేరళ సీఎంగా సీపీఎం సీనియర్‌ నేత పి. విజయన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ కురవృద్ధుడు వి.ఎస్‌ అచ్యుతానంద్‌ ను కాద ని పార్టీ అగ్రనాయకత్వం విజయన్‌ …

ఈజిప్టు విమన శకలాల గుర్తింపు

కైరో,మే20(జనంసాక్షి):పారిస్‌ నుంచి కైరో వెళ్తూ నిన్న కుప్పకూలిన ఈజిప్టు ఎయిర్‌వేస్‌ విమానానికి సంబంధించిన శకలాలను మధ్యదరా సముద్రంలో గుర్తించినట్లు ఈజిప్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈజిప్టు తీర …

‘నీట్‌’ కు ఈ ఏడాది వెసులుబాటు

ఆర్డినెన్స్‌తో సుప్రీం ఆదేశాలను నిలుపు చేసిన కేంద్ర కేబినేట్‌ ఎంసెట్‌ ద్వారానే వైద్య సీట్ల భర్తీకి మార్గం సుగమం కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో ఆనందం …