బిజినెస్

ఎంసెట్‌లో బాలురదే హవా

– ఫలితాలు వెల్లడించిన కడియం హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌లో ఫలితాలు ప్రకటించారు. ఎంసెట్‌ పరీక్షను ఈనెల 15న …

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి

ఢిల్లీ,మే22(జనంసాక్షి):పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ నియామితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆదివారం జారీ చేశారు.  …

ప్రతి నీటు బొట్టు ఒడిసిపట్టాలి

– జలసంరక్షణ సమిష్టిబాధ్యత – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ దిల్లీ,మే22(జనంసాక్షి):ప్రజల సూచనలు ప్రభుత్వ పాలనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం …

వెంట్రుక వాసిలో అధికారం కోల్పోయాం

– 1.1 శాతం ఓట్ల తేడా మాత్రమే – డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై,మే22(జనంసాక్షి):తమిళనాడులో స్వల్ప తేడాతో తాము అధికారం కోల్పోయామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి …

ఓటుకు నోటు కేసులో హరీశ్‌ రావత్‌కు సీబీఐ నోటీసులు

న్యూఢిల్లీ,మే22(జనంసాక్షి): ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్‌ సీఎం హరీశ్‌ రావత్‌ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మంగళవారం సీబీఐ ప్రధాన కార్యలయంలో …

డ్రోన్‌ దాడిలో ముల్లా అక్తర్‌ మృతి

– తాలిబాన్‌కు కోలుకోలేని దెబ్బ కాబూల్‌,మే22(జనంసాక్షి): ఆఫ్ఘన్‌ తాలిబన్‌ గ్రూపు అగ్రనేత ముల్లా అక్తర్‌ మన్సూర్‌ అమెరికా డ్రోన్‌ దాడిలో హతమైనట్లు ఆఫ్ఘనిస్తాన్‌ సీఈవో అబ్దుల్లా వెల్లడించారు. …

‘చనాఖా కోరాటా’ బారేజ్‌కి మహారాష్ట్ర అనుమతులు

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,మే 21(జనంసాక్షి): అటవీ, వన్యమృగ సంరక్షణ , గనులకు సంబంధించి మహారాష్ట్ర శనివారం నాడు ఎన్‌ఓసిలను జారీ చేసింది.560 …

మోదీ ఆపిల్‌ సీఈవో కీలక చర్చలు

న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ’ మొబైల్‌ యాప్‌ ను కుక్‌ విడుదల చేశారు. టిమ్‌ కుక్‌ …

జయాపజయాలు శాశ్వతం కాదు

– ధైర్యంగా ముందుకెళ్లండి – సోనియా న్యూఢిల్లీ,మే 21(జనంసాక్షి):ఐదు రాష్ట్రాల్లో అపజయంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ధైర్యాన్ని నింపే ప్రయత్నం …

హోర్డింగ్‌ యజమానుల నిర్లక్ష్యంపై కేసులు నమోదు

– మంత్రి తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో వద్ద నెక్సాషోరూం ముందు కుప్పకూలిన యూనిపోల్‌ ¬ర్డింగ్‌ …

తాజావార్తలు