బిజినెస్

వీడని బొగ్గు మసి

– కేసులు నమోదు చేయండి – సీబీఐ కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావుకు ఉచ్చు బిగుస్తుంది. దాసరిపై చార్జ్‌షీట్‌ నమోదు …

పటేళ్లకు 10శాతం రిజర్వేషన్‌

– తలొగ్గిన గుజరాత్‌ సర్కారు గాంధీనగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాలకు చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు …

ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా ఉద్యమం

– కోదండరాం ఖమ్మం,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు వ్యతిరేకంగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ చెప్పారు. ఓపెన్‌ …

పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 29(జనంసాక్షి): పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న హావిూ మేరకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నామని నీటిపారుదశాఖ మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల …

యధాతధంగా ‘నీట్‌’

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 29(జనంసాక్షి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఝలక్‌ ఇచ్చింది. నీట్‌ నిర్వహించాల్సిందేనని తేల్చింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు నడుచుకోవాలని సూచించింది.  వైద్య విద్య సీట్ల భర్తీకి …

ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం  ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది.  ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ  నిర్ణయం తీసుకుంది.  …

టెట్‌, ఎంసెట్‌ వాయిదా

– బెదిరింపులకు లొంగను – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తెలంగాణలో టెట్‌, ఎంసెట్‌ వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20లోపు టెట్‌, ఎంసెట్‌ నిర్వహించాలని …

కర్ణాటకతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ రావు బెంగళూరు,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ …

నాపై నమ్మకం లేదా?!

– తప్పుకుంటాను – జానా సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తనపై కొందరు అదేపనిగా దుష్పచ్రారం చేస్తూ తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రచారం చేయడంపై సిఎల్పీ నేత …

ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని …

తాజావార్తలు