బిజినెస్

ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం  ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది.  ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ  నిర్ణయం తీసుకుంది.  …

టెట్‌, ఎంసెట్‌ వాయిదా

– బెదిరింపులకు లొంగను – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తెలంగాణలో టెట్‌, ఎంసెట్‌ వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20లోపు టెట్‌, ఎంసెట్‌ నిర్వహించాలని …

కర్ణాటకతో చర్చలు సఫలం

– మంత్రి హరీశ్‌ రావు బెంగళూరు,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ …

నాపై నమ్మకం లేదా?!

– తప్పుకుంటాను – జానా సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): తనపై కొందరు అదేపనిగా దుష్పచ్రారం చేస్తూ తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రచారం చేయడంపై సిఎల్పీ నేత …

ఉమ్మడి నీట్‌ నిర్వహించండి

– సుప్రీం కోర్టు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు) నిర్వహించాలని …

విజయ్‌మాల్యాను మాకప్పగించండి

– యూకేకు విదేశాంగశాఖ లేఖ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు …

విశ్వనగరంగా హైదరాబాద్‌

తీర్మానంలో మంత్రి కెటిఆర్‌ ప్రతిపాదన ఖమ్మం, ఏప్రిల్‌27(జనంసాక్షి): దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్‌ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. …

గోదావరి , కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి

నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్‌ ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్‌ …

ఆకట్టుకున్న లక్ష్మీశ్రీజ

ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, …

పెద్దల సభలో అగస్తా దుమారం

సోనియా పేరు ప్రస్తావించడంపై మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చాపర్‌ కుంభకోణంపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలతో సభలో …