బిజినెస్

విజయ్‌మాల్యాను మాకప్పగించండి

– యూకేకు విదేశాంగశాఖ లేఖ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి): విజయ్‌ మాల్యాను వెనక్కి పంపించాలని బ్రిటన్‌ను భారత ప్రభుత్వం అధికారికంగా కోరింది. విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ మేరకు …

విశ్వనగరంగా హైదరాబాద్‌

తీర్మానంలో మంత్రి కెటిఆర్‌ ప్రతిపాదన ఖమ్మం, ఏప్రిల్‌27(జనంసాక్షి): దేశంలో అతిపెద్ద నగరంగా ఏనాడో గుర్తింపుపొందిన హైదరాబాద్‌ ఉమ్మడి పాలనలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. …

గోదావరి , కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి

నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్‌ ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్‌ …

ఆకట్టుకున్న లక్ష్మీశ్రీజ

ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, …

పెద్దల సభలో అగస్తా దుమారం

సోనియా పేరు ప్రస్తావించడంపై మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చాపర్‌ కుంభకోణంపై పార్లమెంటులో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలతో సభలో …

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు

రావత్‌ బలపరీక్ష రద్దు ఆర్టికల్‌ 356 ఎందుకు ఉపయోగించారు కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన సుప్రీం న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగు తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. …

హెచ్‌టీసీ వన్‌ ఎస్‌9 విడుదల

దిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ మరో మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెచ్‌టీసీ వన్‌ సిరీస్‌లో వన్‌ ఎస్‌9 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ …

బంగారు తెలంగాణకు దిశానిర్దేశం

ప్లినరీలో కీలక నిర్ణయాలు మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వద్దు ఎంపీ కవిత హైదరాబాద్‌,ఏప్రిల్‌26 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ …

ఇచ్చిన మాట ప్రకారం శ్రీజా ఇంటికి కేసీఆర్‌

శ్రీజ ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఖమ్మం చేరుకున్న సీఎం కేసీయార్‌.. తెలంగాణ సూపర్‌ కిడ్‌ శ్రీజను కలుసుకున్నారు. సీఎం కేసీయార్‌, ఎంపీ కవిత.. శ్రీజ ఇంటికి వెళ్లారు. …

తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పక్రియ కొనసాగు తోంది. అధికార భాషా సంఘం అధ్యక్షు డిగా దేవుపల్లి ప్రభాకర్‌రావు నియమితు లయ్యారు. క్యాబినెట్‌ …

తాజావార్తలు