బిజినెస్

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు

రావత్‌ బలపరీక్ష రద్దు ఆర్టికల్‌ 356 ఎందుకు ఉపయోగించారు కేంద్రానికి ఏడు ప్రశ్నలు సంధించిన సుప్రీం న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగు తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. …

హెచ్‌టీసీ వన్‌ ఎస్‌9 విడుదల

దిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ మరో మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెచ్‌టీసీ వన్‌ సిరీస్‌లో వన్‌ ఎస్‌9 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ …

బంగారు తెలంగాణకు దిశానిర్దేశం

ప్లినరీలో కీలక నిర్ణయాలు మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు వద్దు ఎంపీ కవిత హైదరాబాద్‌,ఏప్రిల్‌26 (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించడమే తమ …

ఇచ్చిన మాట ప్రకారం శ్రీజా ఇంటికి కేసీఆర్‌

శ్రీజ ఇంట్లో సీఎం కేసీఆర్‌ ఖమ్మం చేరుకున్న సీఎం కేసీయార్‌.. తెలంగాణ సూపర్‌ కిడ్‌ శ్రీజను కలుసుకున్నారు. సీఎం కేసీయార్‌, ఎంపీ కవిత.. శ్రీజ ఇంటికి వెళ్లారు. …

తెలంగాణ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ పక్రియ కొనసాగు తోంది. అధికార భాషా సంఘం అధ్యక్షు డిగా దేవుపల్లి ప్రభాకర్‌రావు నియమితు లయ్యారు. క్యాబినెట్‌ …

సీఎం కేసీఆర్‌ షడ్యూల్‌ ఇది

ఖమ్మం ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): సీఎం కేసీయార్‌ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం పార్టీ ప్లీనరీలో సీఎం కేసీయార్‌ పాల్గొంటారు. ఉదయం 10 గంటలు సీఎం …

నలుగురు మంత్రుల శాఖల మార్పు

కేటీఆర్‌కు ప్రమోషన్‌, తలసానికి డిమోషన్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): రాష్ట్ర మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చోటుఎ చేసుకున్నాయి. ఈ మార్పులతో మరోమారు సిఎం కెసిఆర్‌ తన తనయుడు కెటి …

ఇంకుడు గుంతలు ఉంటేనే ఇంటికి అనుమతి హడ్కో అవార్డును అందుకున్న కేటీఆర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలే నిరద్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ …

పదవులకన్నా ప్రజాసేవే ముఖ్యం

కేసిఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ చేరిన అజయ్‌, ఫారుఖ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం …

ఉభయ సభల్లో ఉత్తరాఖండ్‌ ప్రకంపనలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 ఏప్రిల్‌25(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ అంశాన్ని వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. లోకసభ, రాజ్యసభలో  ఇదే అంశంపై దద్దరిల్లాయి. రెండో విడత బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైన …