బిజినెస్

సీఎం కేసీఆర్‌ షడ్యూల్‌ ఇది

ఖమ్మం ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): సీఎం కేసీయార్‌ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం పార్టీ ప్లీనరీలో సీఎం కేసీయార్‌ పాల్గొంటారు. ఉదయం 10 గంటలు సీఎం …

నలుగురు మంత్రుల శాఖల మార్పు

కేటీఆర్‌కు ప్రమోషన్‌, తలసానికి డిమోషన్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): రాష్ట్ర మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చోటుఎ చేసుకున్నాయి. ఈ మార్పులతో మరోమారు సిఎం కెసిఆర్‌ తన తనయుడు కెటి …

ఇంకుడు గుంతలు ఉంటేనే ఇంటికి అనుమతి హడ్కో అవార్డును అందుకున్న కేటీఆర్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలే నిరద్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ …

పదవులకన్నా ప్రజాసేవే ముఖ్యం

కేసిఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ చేరిన అజయ్‌, ఫారుఖ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం …

ఉభయ సభల్లో ఉత్తరాఖండ్‌ ప్రకంపనలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25 ఏప్రిల్‌25(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ అంశాన్ని వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. లోకసభ, రాజ్యసభలో  ఇదే అంశంపై దద్దరిల్లాయి. రెండో విడత బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైన …

గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేయండి

హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గణెళిశ్‌ నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. …

నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను …

అఖిలేష్‌ కాచుకో!

– అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై నిప్పులు చెరిగారు. అజంగఢ్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు …

కన్హయ్య కుమార్‌ దేశద్రోహి కాదు

– ఉద్ధవ్‌ థాకరే ముంబై,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):అఫ్జల్‌ గురు వర్ధంతి సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్యను …

విజయ్‌ మాల్యా పాస్‌పోర్టు రద్దు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్‌ రప్పించడానికి పాస్‌పోర్ట్‌ అధికారులతో చర్చలు జరపనున్నారు.వివిధ బ్యాంకులకు …

తాజావార్తలు