బిజినెస్

గణేష్‌ నిమజ్జనానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేయండి

హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది హైదరాబాద్‌,ఏప్రిల్‌25(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గణెళిశ్‌ నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. …

నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను …

అఖిలేష్‌ కాచుకో!

– అసదుద్దీన్‌ ఓవైసీ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై నిప్పులు చెరిగారు. అజంగఢ్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు …

కన్హయ్య కుమార్‌ దేశద్రోహి కాదు

– ఉద్ధవ్‌ థాకరే ముంబై,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):అఫ్జల్‌ గురు వర్ధంతి సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్యను …

విజయ్‌ మాల్యా పాస్‌పోర్టు రద్దు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):  ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్‌ రప్పించడానికి పాస్‌పోర్ట్‌ అధికారులతో చర్చలు జరపనున్నారు.వివిధ బ్యాంకులకు …

కాడెద్దుల బాకీకి రైతును కట్టేశారు

– రూ.10 వేల కోసం వ్యాపారి కర్కశం వికారాబాద్‌ (రంగారెడ్డి జిల్లా),ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు …

ఆర్‌డిఎస్‌పై ఈ నెల 28న చర్చలు

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28న చర్చలు జరపనుంది. …

కరువుపై సర్కారు కదలాలి

జెఎసి ఛైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ఐకాస సూచించింది. సాగుతాగునీటికి …

వాగ్దానాలు నెరవేర్చడంలో మోదీ, మమత విఫలం

– బెంగాల్‌ ప్రచారం సభలో రాహుల్‌ హౌరా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఎన్నికల ముందు ఎన్సో వాగ్దానాలు చేసి తీరా గెలిచాక  ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ …

రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

-ఉత్తరాఖండ్‌ రాష్ట్రపతి పాలనపై ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయం న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): మండుటెండల్లో పార్లమెంట్‌ సమావేవాలు మళ్లీ వేడెక్కనున్నాయి. సోమవారం నుంచి జరిగే సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు …