అంతర్జాతీయం

ముగ్గురు చోటా రాజన్‌ అనుచరులు అరెస్టు

అలహాబాద్‌ : అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా రాజన్‌ అనుచరులుగా భావిస్తున్న ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అలహాబాద్‌లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్‌ లేని …

కుప్పకూలిన విమానం; 41 మంది మృతి

జుబా: దక్షిణసూడాన్లో కార్గో విమానం కుప్ప కూలిన ఘటనలో కనీసం 41 మంది మరణించారు. బుధవారం దక్షిణ సూడాన్ రాజధాని జుబా విమానాశ్రయం నుంచి అపర్ నైల్ …

పాకిస్థాన్‌లోని రైలు పట్టాలపై పేలుడు: ముగ్గురి మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని మస్తంగ్‌ జిల్లాలో ఆదివారం రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. అధికారుల కథనం ప్రకారం.. మస్తంగ్‌ జిల్లాలోని దాష్ట్‌ …

సోమాలియాలో పేలుడు : 12 మంది మృతి

మొగదీషు : సోమాలియా రాజధాని మొగదీషు నగరంలో ఆదివారం హోటల్ వద్ద దుండగులు శక్తిమంతమైన కారు బాంబును పేల్చారు. ఈ పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి …

చెత్త ఏరుకునే ఆవిడ కూతురు అందాలపోటీలో విజేత

నెత్తిపై ధగధగలాడే వజ్రాల కిరీటం, భుజాల మీదుగా నడుముకు సిల్కు పట్టా… అందానికే ఈర్ష్య పుట్టేంత అందం. ఆమె పేరే కనిత్తా మింట్‌ ఫాసేంజ్. మిస్ అన్‌ …

బంగ్లాదేశ్‌లో స్వల్ప భూకంపం

షిల్లాంగ్ : బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత4.3గా నమోదైంది. అసోం-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరింగంజ్ జిల్లాల్లో భూకంప కేంద్రం …

విమానంలో మంటలు…15మందికి గాయాలు

మియామి: అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో  రన్వేపై విమానంలో మంటలు చెలరేగడంతో 15 మంది గాయపడ్డారు. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసి ప్రయాణికులను విమానంలో నుంచి కిందకు దించారు. …

నేను లొంగిపోలేదు

– ఇండియాకు వెళ్తా – ఛోటా రాజన్‌ బాలి అక్టోబర్‌29(జనంసాక్షి): తనకు ప్రాణాలకు ముప్పు ఉందని మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ పేర్కొన్నాడు. తనకు ప్రత్యేక భద్రత …

నన్‌ ఆర్‌ వన్‌కు చైనా స్వస్తి

హైదరాబాద్‌,అక్టోబర్‌29(జనంసాక్షి): దశాబ్దాలుగా చెయనాలో అమలులో ఉన్న ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ విధానాన్ని ఇక నిలిపివేయాలని చెయనా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ …

ఆఫ్రికా అభివృద్ధికి భారత్‌ బాసట – ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ,అక్టోబర్‌29(జనంసాక్షి): ఆఫ్రికా దేశాల ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీటిని ఆదుకునేందుకు భారత్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. దిల్లీలో జరిగిన భారత్‌-ఆఫ్రికా ఫోరం సదస్సు …