అంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో ప్రమాదం వరంగల్ యువకుడు మృతి

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరంగల్ యువకుడు శ్రీవాస్తవ మృతి చెందాడు. ఆస్ట్రేలియాలో శ్రీవాస్తవ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే …

పాకిస్థాన్‌లో భూకంపం

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. ప్రమాద …

ఫేస్‌బుక్ ఆఫీస్ ధ్వంసం

జెరూసలెం: ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. యూదులు, ఇజ్రాయెలీలను చంపాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన …

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు: 11 మంది మృతి

 హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ప్యాసింజర్‌ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మందికి మృతిచెందగా, మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక …

చలిమంట ప్రమాదానికి దారితీయగా ఆరుగురు సజీవదహనం

, హైదరాబాద్‌: ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని ఓ అడవిలో కొందరు పర్యాటకులు చలిమంట కాచుకుంటుండగా ఉన్నట్టుండిఅడవి మొత్తానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఆరుగురు పర్యాటకులుఅక్కడికక్కడే మృతిచెందగా మరో …

గీత కథలో కొత్త మలుపులు తిరుగుతోంది

 కరాచీ: పాకిస్తాన్‌లో 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ.. ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపులు తిరుగుతోంది. గీతను బిహార్‌లోని ఆమె కుటుంబ …

ఇద్దరం కలిసి తాగుతూ ఎంజాయ్ చేద్దాం..రా..!

చెన్నై,కేఆర్‌జీ నగర్‌కు చెందిన జయకుమార్, విల్లి భార్యాభర్తలు. ప్రయివేటు కంపెనీలో పనిచేసే జయకుమార్ రోజూ ఫూటుగా మద్యం తాగి ఇంటి కి వచ్చేవాడు. కొన్నాళ్లుగా ఇంటి ఖర్చులకు …

ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం…

ఒడిశా : మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. కలిమెల పోలీసుస్టేషను పరిధిలోని కన్నగూడలో ఈ ఘటన …

పంజాబ్‌లో ఆందోళనలు.. 15 మందికి గాయాలు

, హైదరాబాద్‌: పంజాబ్‌ రాష్ట్రంలో ఫరీద్‌కోట్‌ జిల్లాలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దైవదూషణ చేశారని ఆరోపిస్తూ ఫరీద్‌కోట్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న …

పాక్‌లో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కరాచీ దక్షిణ తీర ప్రాంతంలోని గుస్తాన్‌-ఈ-జౌహార్‌ ప్రాంతంలోని గుడారాలు కూలిపోయి 13 …